Category
#rachakondapolice#vanasthalipurampolicestation#
తెలంగాణ  క్రైమ్  

పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్

 పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్ హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో 8మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది.  వీరందరినీ చింతలకుంటలోని హిమాలయ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. బోనాల పండుగ సమయంలో తెచ్చుకున్న మాంసం...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

గోడవపడుతున్నాడని భర్తను హత్య చేసిన భార్య..

గోడవపడుతున్నాడని భర్తను హత్య చేసిన భార్య.. వనస్థలిపురం లో దారుణం జరిగింది. భర్తను హత్యచేసి ప్రమాదవశాత్తూ  ఇంట్లో పడి చనిపోయాడు అని నమ్మించే యత్నం చేసింది ఓ భార్య. 8సంవత్సరాల క్రితం శిరీషను  కిషన్ నాయక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. నారాయణపురంకు చెందిన కిషన్ నాయక్ కు శిరీషకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనితో భర్త ను వదిలి వనస్థలిపురం...
Read More...

Advertisement