Category
#rachakondapolice#balanagarsotpolice#telanganapolice#
తెలంగాణ  మెడ్చల్ 

తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో తనిఖీలకు వెళ్తున్న క్రమంలో బాలానగర్ జోన్ ఎస్ఓటి కానిస్టేబుల్ నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన తోటి సిబ్బంది చింతల్లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే కానిస్టేబుల్ ప్రవీణ్(39) మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అతన్ని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం గాంధీ...
Read More...

Advertisement