Category
#NaidupetaNews
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నా రెడ్డి గంగమ్మ జాతరలో పాల్గొనటం

శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నా రెడ్డి గంగమ్మ జాతరలో పాల్గొనటం సత్యవేడు, జూన్ 12, 2025 సత్యవేడు గంగమ్మ జాతర వేడుకల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నా రెడ్డి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన నిర్వాహకుడు అడ్వకేట్ గోపీనాథ్ సంప్రదాయ మర్యాదలతో అతిధిగా స్వాగతం పలికారు. ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్ర సన్నా...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

నాయుడుపేటలో కూటమి ప్రభుత్వానికి ఏడాది... ఘనంగా టీడీపీ ఆధ్వర్యంలో వేడుకలు

నాయుడుపేటలో కూటమి ప్రభుత్వానికి ఏడాది... ఘనంగా టీడీపీ ఆధ్వర్యంలో వేడుకలు నాయుడుపేట, జూన్ 12, 2025 ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుై సంవత్సరం పూర్తైన సందర్భంగా నాయుడుపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సూళ్ళూరుపేట నియోజకవర్గ ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం, జనసేన ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్‌లు మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిక్సూచి ఏర్పడిందని వెల్లడించారు. నాయుడుపేట...
Read More...

Advertisement