Category
#eluru news
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఏలూరు 

తహశిల్దార్‌ కార్యాలయం వద్ద వ్యకాసం ధర్నా

తహశిల్దార్‌ కార్యాలయం  వద్ద  వ్యకాసం ధర్నా ఏలూరు : 10-06-2025 వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తూ భారత కిసాన్ మజ్దూర్ యూనియన్ (బికేఎంయు) ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు తహశిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో...
Read More...

Advertisement