తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ అధికారులతో చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్
By Ravi
On
నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయంలో గురువారం ఎండి చంద్రశేఖర్ రెడ్డి కలిసి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్ గారు సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇటీవల జిల్లాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన సందర్బంగా.. అక్కడి పరిస్థితులు, గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అందించే బాలామృత్రం తయారీకి సంబంధించి నాన్యతపై చర్చించారు.ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
Tags:
Latest News
11 Sep 2025 19:43:20
పాతబస్తీలో కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్ల ఆందోళన..
విద్యుత్ శాఖ అధికారుల నిర్ణయంపై మండిపాటు..
సీఎం స్పందించాలని వినతి..