జీడిమెట్లలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటన.. మీడియాపై దాడి..

By Ravi
On
జీడిమెట్లలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటన.. మీడియాపై దాడి..

మేడ్చల్: IMG-20250531-WA0042రామ్ రెడ్డి నగర్ నుండి సుచిత్ర జాతీయ రహదారి ని కలుపుతూ ఫాక్ సాగర్ చెరువు పక్కనుండి వెళ్ళే 100 ఫీట్ల  రోడ్డువిస్తరణ పనులను అలాగే జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో గల స్టీల్ బ్రిడ్జ్ ను కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. సుమారు 480 ఎకరాల విస్తీర్ణం గల ఫాక్ సాగర్ చెరువు మరియు  అందులో నుండి వెళ్లే నాలా కబ్జా కు గురైందని కమిషనర్ కు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు చెరువు కబ్జాకు గురవుతుందని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన కబ్జా రాయుళ్లతో కుమ్మక్కై, అక్రమార్జనకు తెరలేపారని కమిషనర్ కు తెలిపే ప్రయత్నం స్థానికులు చేశారు.దీనితో ఇరిగేషన్ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఇదంతా కవర్ చేస్తున్న మీడియాపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కెమెరాలు, ఫోన్ లు ధ్వంసం చేశారు. ఇరిగేషన్ సిబ్బంది దాడిని జర్నలిస్టులు మండిపడ్డారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.

Advertisement

Latest News

వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
1704 ఇతర రాష్ట్రాల మద్యం సీజ్గడిచిన పదేళ్లలో ఈ సరే అధికం అని చెప్పిన అధికారులుసిటీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, జిల్లాలో నాటుసారా స్వాధీనం..మరో వారం...
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు
ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు..
అవసరమైతే అందరికీ ఆయుధాలు ఇస్తాము.. మంత్రి జూపల్లి
ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు..
మంత్రిని కలిసిని జెసిహెచ్ఎస్ఎల్ బృందం..