Category
#vijayawada news
ఆంధ్రప్రదేశ్  ఎన్టీఆర్ 

వారాహి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ భక్తులకు వినూత్న కానుక..

వారాహి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ భక్తులకు వినూత్న కానుక.. గుప్త నవరాత్రుల పూర్ణాహుతివేళ పురాణపండ ' శ్రీమాలిక ' మహాద్భుతం ! రాష్ట్రం కోసం  ఈ మహాసంకల్పాన్ని అభినందించిన శీనానాయక్
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సాక్షి ఛానెల్‌లో జరిగిన ఒక డిబేట్‌లో మహిళలపై చేయబడ్డ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన కూటమి పార్టీల మహిళా నేతలు, రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు. వారు సాక్షి బోర్డు పీకేసి, కోడిగుడ్లను విసిరి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు...
Read More...
ఆంధ్రప్రదేశ్  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ నగరపాలక సంస్థ08-06-2025  యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలి   ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ర్యాలీ జరగాలి  
Read More...

Advertisement