Category
కాకినాడ
ఆంధ్రప్రదేశ్  కాకినాడ  Featured 

తుని మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం..!

తుని మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం..! తుని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై సుమారు మూడు నెలలుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఎత్తుగడల్లో పైచేయిని సాధిస్తూ తుని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికను అధికారులు ప్రకటించిన నేపథ్యంలో నిర్వహించిన సాధారణ సమావేశానికి ఎక్స్‌అఫీషియో మెంబర్ హోదాలో ప్రభుత్వ విప్...
Read More...
ఆంధ్రప్రదేశ్  కాకినాడ  Featured 

పెనుగుదురు గ్రామ స్మశాన వాటికలో సౌకర్యాల కొరత..!

పెనుగుదురు గ్రామ స్మశాన వాటికలో సౌకర్యాల కొరత..! కాకినాడు జిల్లా పెనుగుదురు గ్రామంలోని స్మశాన వాటికలో తగిన సౌకర్యాల లేకపోవడం గ్రామ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ప్రత్యేకంగా, అంత్యక్రియల అనంతరం స్నానం చేయడానికి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాప్‌లు తుప్పు పట్టి, నిర్వహణ లేకపోవడంతో ఉపయోగించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ సమస్యను గ్రామ యువకులు, పబ్బినిడి హరిబాబు గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి...
Read More...
ఆంధ్రప్రదేశ్  కాకినాడ  Featured 

మల్లం సాంఘిక బహిష్కరణపై పవన్‌ స్పందించాలని డిమాండ్‌..!              

మల్లం సాంఘిక బహిష్కరణపై పవన్‌ స్పందించాలని డిమాండ్‌..!               కాకినాడ TPN :  పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఎస్సీలను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్‌ చేశారు. ఈ నెల 16న విద్యుత్ పనుల్లో మరణించిన పల్లపు సురేష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు....
Read More...
ఆంధ్రప్రదేశ్  కాకినాడ  క్రైమ్  

తునిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..!

తునిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..! తుని పట్టణం ఉప్పరగూడెంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ గీతారామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..డీఎస్పీ శ్రీహరి రాజు పర్యవేక్షణలో తుని పట్టణం ఉప్పరగూడెంలో ప్రైవేటు వ్యక్తుల ఇంట్లో దాడి చేయడం జరిగిందన్నారు. సిబ్బందితో కలిసి...
Read More...
ఆంధ్రప్రదేశ్  కాకినాడ 

ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌..!

ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌..! కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం-పెద్దనాపల్లి గ్రామాల మధ్యలో నిర్మించిన అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. ఐత.. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 35 మంది జగ్గంపేట రామచంద్ర ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో నరసింహ నాయక్, ఫుడ్ కంట్రోల్ ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాస్...
Read More...
ఆంధ్రప్రదేశ్  క్రీడలు  కాకినాడ 

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన కాకినాడ జిల్లా బాక్సర్స్

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన కాకినాడ జిల్లా బాక్సర్స్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గంలో బుధవారం పిఠాపురంలో ఆర్ఆర్బీ హెచ్ ఆర్ దగ్గర  కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో  నిర్వహించిన కాకినాడ జిల్లా స్థాయి  బాక్సింగ్ యూత్ మెన్ అండ్ ఉమెన్ ఎంపికులకు కాకినాడ జిల్లా నలుమూల నుండి 25 మంది పాల్గొనగా 8 మంది ఉమెన్స్ ఇద్దరు మెన్  మొత్తం 10...
Read More...
ఆంధ్రప్రదేశ్  కాకినాడ 

పిఠాపురంలోనే ఎందుకిలా..?

పిఠాపురంలోనే ఎందుకిలా..? టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు  పట్టు తిరిగి సాధించడానికి వర్మ ప్రయత్నం కంచుకోటగా మార్చుకోవాలని జనసేన  కన్నింగ్ రాజకీయం చేస్తున్న వర్మ అవిర్భావ సభలో వర్మపై నోరుజారిన నాగబాబు  నాగబాబు కామెంట్స్‌తో వర్మ అనుచరుల రచ్చ వర్మకు ఛాన్స్‌ ఇస్తున్న జనసేన అంతర్గత కలహాలు
Read More...
ఆంధ్రప్రదేశ్  కాకినాడ 

పిఠాపురంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ..! 

పిఠాపురంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ..!  పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చొరవతో నిధులు మంజూరయ్యాయి. మొత్తం 45 మందికి రూ. 40 లక్షలకుపైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు కాగా.. పిఠాపురం పర్యటనలో భాగంగా చేబ్రోలులోని పవన్ కళ్యాణ్‌ నివాసంలో జరిగిన ఓ...
Read More...
ఆంధ్రప్రదేశ్  కాకినాడ 

మురారిలో పండగ వాతావరణం లో పల్లె పండుగ

మురారిలో పండగ వాతావరణం లో పల్లె పండుగ కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు సిసి డ్రైన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
Read More...
ఆంధ్రప్రదేశ్  కాకినాడ 

పిఠాపురం నియోజకవర్గంలో పలు అబివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు

 పిఠాపురం నియోజకవర్గంలో పలు అబివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో  ఎమ్మెల్సీ కొణిదెలనాగబాబు అభివృద్ధి కార్యక్రమంలోనూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసన మండలి సభ్యులు నాగబాబు 
Read More...
ఆంధ్రప్రదేశ్  కాకినాడ 

సీతారాముల ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట 

సీతారాముల ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట  NV SURYA TUNI TPN APR (4) కాకినాడ జిల్లా తుని గడ్డి బజారులో హనుమత్ లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహ పునః ప్రతిష్టా మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం వేద పండితులు  ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారం రోజులుగా ఆలయం వద్ద విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు విగ్రహాలకు...
Read More...

Advertisement