Category
ఏలూరు
ఆంధ్రప్రదేశ్  ఏలూరు 

మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!

మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..! ఏలూరు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలు మే 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవాలు 14వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో మే 11వ తేదీన స్వామివారి కల్యాణం రాత్రి 8 గంటలకు, స్వామివారి రథోత్సవం 12వ...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు 

కూటమి ప్రభుత్వానిది సుపరిపాలన

కూటమి ప్రభుత్వానిది సుపరిపాలన సంక్షేమంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం ఆగిరిపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు 

24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా

24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా   ఏలూరు : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునర్దించాలని కోరుతూ ఈనెల 24వ తేదీన ఏలూరు కార్మిక శాఖ కార్యాలయం జరిగే ధర్నా కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొనాలని ఏపీ బిల్డింగ్ అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్  జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

వైసీపీ హయాంలో పోలవరానికి ఊహించని నష్టం: సీఎం చంద్రబాబు

వైసీపీ హయాంలో పోలవరానికి ఊహించని నష్టం: సీఎం చంద్రబాబు ఏలూరు/పోలవరం: ప్రధాన మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజక్టు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ పాలనలో జరిగిన తప్పుల వల్ల పోలవరం ప్రాజక్టు కు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులు చరిత్రలో క్షమించలేని నేరమని సీఎం చంద్రబాబు ఆగ్రహంతో...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

పోలవరం బాధితుల పేర్లు తొలగింపు పై విచారణ: సీఎం చంద్రబాబు హామీ

పోలవరం బాధితుల పేర్లు తొలగింపు పై విచారణ: సీఎం చంద్రబాబు హామీ పోలవరం/ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల జాబితా నుండి బాధితుల పేర్లు తొలగించారనే ఆరోపణలపై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. గురువారం పోలవరం పర్యటనలో భాగంగా, చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం, ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా, చంద్రబాబు మాట్లాడుతూ, గిరిజనులు, రైతులు ప్రాజెక్టు నిర్మాణం...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు 

నగరంలోని హాస్పిటల్ లో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం

నగరంలోని హాస్పిటల్ లో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నంపై విచారణ జరపాలి....-లైంగికంగా   వేధించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి...-72గంటల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడం శోచనీయం...-కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది    -న్యాయం జరిగే వరకు బాధిత యువతికి అండగా ఉంటాం : మాజీ ఎంపీ భరత్ 
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు 

"అక్రమ సంబంధమే హత్యకు కారణం: వైసీపీ కార్యకర్త హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించారు"

ఏలూరు / జీలుగుమిల్లి, మార్చి 2025: వైసీపీ కార్యకర్త గంధం బోస్ (35) హత్య కేసులో పోలీసులు నాలుగు రోజుల్లో నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్య అక్రమ సంబంధం కారణంగా చోటు చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి గంధం బోస్ తన ఇంటిలో పడుకుని ఉన్నప్పుడు...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

నకిలీ సర్టిఫికెట్లు: డీఎంహెచ్‌వో కార్యాలయంలో అవినీతి, విచారణ ప్రారంభం

నకిలీ సర్టిఫికెట్లు: డీఎంహెచ్‌వో కార్యాలయంలో అవినీతి, విచారణ ప్రారంభం ఏలూరు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నకిలీ సర్టిఫికెట్ల వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంట్రాక్టు విధానంలో పది ల్యాబ్ టెక్నీషియన్లు, ఔట్‌సోర్సింగ్ విధానంలో 30 ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్‌ఎన్‌వో) ఉద్యోగాల భర్తీకి సంబంధించి, 18 మంది అభ్యర్థులు సమర్పించిన బోనఫైడ్ పత్రాలు అనుమానాస్పదంగా ఉంటాయని జవాబుదారీ అధికారులకు ఫిర్యాదు చేయడముతో...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

కొల్లేరు చిక్కుముడి పరిష్కరిస్తాం

కొల్లేరు చిక్కుముడి పరిష్కరిస్తాం ఏలూరు :  కొల్లేరు చిక్కుముడిని పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం జరిగిన దిశ సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.  కొల్లేరుకు సంబంధించి అంశం సుప్రీం కోర్టులో నడుస్తున్నదన్నారు.   ఈ సున్నితమైన సమస్య పరిష్కరించడానికి చాలా సమయం పట్టేటట్లు కనబడుతున్నప్పటికీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు 

యువతకు ఉద్యోగ అవకాశాలు కొల్లేరు, పోలవరం ప్రాజెక్ట్ లకు ప్రతిపాదనలు

యువతకు ఉద్యోగ అవకాశాలు కొల్లేరు, పోలవరం ప్రాజెక్ట్ లకు ప్రతిపాదనలు ఏలూరు : యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రాధాన్యతగా తీసుకోవాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు 

మీటర్ రీడర్స్ కు ప్రత్యామ్నాయం కలిపించాలి 

మీటర్ రీడర్స్ కు ప్రత్యామ్నాయం కలిపించాలి  ఏలూరు : రాష్ట్రంలో విద్యుత్ మీటర్ రీడర్స్ కు విద్యుత్ శాఖ లోనే ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం  ఏలూరు విద్యుత్ శాఖ ఎస్ ఈ  కార్యాలయం వద్ద ఏఐటీయూసీ అనుబంధ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం యూనియన్ నాయకులు ఎస్ ఈ కి విజ్ఞాపన...
Read More...
ఆంధ్రప్రదేశ్  ఏలూరు 

కొనుగోలు సమస్యను పరిష్కరించలి

కొనుగోలు సమస్యను పరిష్కరించలి  కంపెనీల మోసాలతో నష్టాపోతున్న కోకో రైతులు అంతర్జాతీయ మార్కెట్ ధర అందించాలి 
Read More...

Advertisement