Category
శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

 అప్పన్న దర్శనం సర్వపాపహరణం

 అప్పన్న దర్శనం సర్వపాపహరణం - సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యేలుగోండు శంకర్, మామిడి గోవిందరావు 
Read More...
ఆంధ్రప్రదేశ్  Featured  శ్రీకాకుళం 

దాడులకు పాల్పడిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ

దాడులకు పాల్పడిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ జమ్మూ కశ్మీర్ పహల్గమ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ పాతపట్నం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆల్ ఆంధ్ర రోడ్ దగ్గర  ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిగిలిపల్లి మదన్ కుమార్ మాట్లాడుతూ.. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామనీ.. మరణించిన వారి కుటుంబ...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ..!

ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ..! టెక్కలి TPN : అఖిల భారత యువజన సమాఖ్య 17వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టెక్కలిలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మే నెల 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్లు...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

కార్యకర్తే అధినేత అనే మాటను ఆచరణలో పెడుతున్న ఎమ్మెల్యే ఎంజీఆర్..!

కార్యకర్తే అధినేత అనే మాటను ఆచరణలో పెడుతున్న ఎమ్మెల్యే ఎంజీఆర్..! శ్రీకాకుళం TPN : కార్యకర్తే అధినేత అనే మాటను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెట్టిందని.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే టీడీపీకి బలం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తన కార్యాలయంలో  కార్యకర్తే అధినేత అనే కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..!

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..! సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల దుర్వాసికి రూ.66,572, తండ్యాల తవిటి రాజుకి రూ.4,10,000, సామవరపు స్రవంతికి రూ.10,00,000 చెక్కులను తన కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో లబ్ధిదారులు సీఎం...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

కలవరపెడుతున్న నక్షత్ర తాబేళ్ల మరణాలు..!

కలవరపెడుతున్న నక్షత్ర తాబేళ్ల మరణాలు..! శ్రీకాకుళం TPN : - శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్ల మృత్యుఘోష- రెండు రోజుల్లో 15 జీవుల కన్నుమూత- గుట్టుగా దహనం చేసేస్తున్న సిబ్బంది శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ల మరణాలు భక్తులను కలవరపెడుతున్నాయి. ఇక్కడ రెండు రోజులుగా సుమారు 15కు పైగా కూర్మాలు మృత్యువాత...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

వైఎస్సార్ విగ్రహ ధ్వంసంపై తమ్మినేని సీతారామ్‌ ఫైర్‌..! 

వైఎస్సార్ విగ్రహ ధ్వంసంపై తమ్మినేని సీతారామ్‌ ఫైర్‌..!  శ్రీకాకుళం TPN : బైరి జంక్షన్ దగ్గర నిర్మించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన బాధాకరమని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.108, ఫీజురీయింబర్స్‌మెంట్, పలు సంక్షేమ పథకాల...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

శ్రీకాకుళంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు..!

శ్రీకాకుళంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు..! శ్రీకాకుళం TPN : గొప్ప ప్ర‌జాపాల‌నాద‌క్షుడు సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అని కేంద్ర పౌర‌విమాన‌యాన‌శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు కొనియాడారు. చంద్ర‌బాబు 75వ వసంతంలోకి అడుగిడుతున్న సంద‌ర్భంగా శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాల‌యంలో అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహించారు.  ఈ సంద‌ర్భంగా కేంద్రమంత్రి రామ్మోహ‌న్‌నాయుడు మాట్లాడుతూ.. భారత రాజకీయ...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!

బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..! శ్రీకాకుళం TPN : బారువా బీచ్‌లో ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేయడాన్ని చూసే అరుదైన అవకాశం లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు తీరం నుంచి సముద్రంలోకి మొదటి అడుగులు వేసిన క్షణం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బారువా బీచ్‌ ఫెస్టివల్‌ని ఆయన ప్రారంభించారు....
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!

ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..! శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గ‌ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు టీడీపీ కార్యాల‌యానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు  విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటల సమయానికి దాదాపు వంద మంది వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ‌ ప్రజలను...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 

బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..!  `శ్రీకాకుళం నియోజకవర పరిధిలో పాజల్బాగ్ పేట, సీపాన్నాయుడుపేటలో బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గురువారం ఉదయం10 గంటల వరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీపన్నాయుడుపేటలో ఆయన రాత్రి బస చేస్తారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు. ప్రజల...
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం 

3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!

3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..! మూడు దశాబ్దాల ప్రజల కలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సాకారం చేశారు. రూ.3.05 కోట్లతో ప్రతిష్టాత్మకమైన చంగుడి, సరాలి, మాకనాపల్లి రహదారికి శంకుస్థాపన చేశారు. 30 ఏళ్లుగా పాతపట్నం మండలం, అచ్యుతాపురం, అంతరాభ, చంగుడి, సరాలి, అప్పోజిపేట, మాకనాపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని.. గత...
Read More...

Advertisement