Category
తెలంగాణ మెయిన్
తెలంగాణ  రంగారెడ్డి  తెలంగాణ మెయిన్  

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మహేశ్వరం నియోజకవర్గంలోని మిర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద 83 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "చెక్కులు తీసుకున్న కుటుంబాలు తులం బంగారం ఎక్కడ అని...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు

సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు హైదరాబాదు సిటీ పోలీసు కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో తీసుకున్న కొత్త నిర్ణయాలు వాటి వివరాలను సివి ఆనంద్ ఐపిఎస్ డిజి కమిషనర్ అఫ్ పోలీస్ వివరించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ ను  35 సంవత్సరాల తర్వాత జి.ఓ.ఎం.ఎస్. నెం. 32, (హోం లీగల్ డిపార్ట్‌మెంట్) ద్వారా తేది 30.04.2023 నాడు పోలీసు పునః వ్యవస్థీకరణ...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ లకు చుక్కెదురు..!

భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ లకు చుక్కెదురు..! భూదాన్ భూముల కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రాలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ వివాదంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. తదుపరి వాదనలను సింగిల్ బెంచ్ ముందే వినిపించాలని ధర్మాసనం...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన తెలంగాణ భజరంగ్‌ సేన..!

పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించిన తెలంగాణ భజరంగ్‌ సేన..! పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిని తెలంగాణ భజరంగ్ సేన తీవ్రంగా ఖండించింది. మతం అడిగి నిర్దాక్షిణ్యంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసిన ఈ అమానవీయ చర్యలు అత్యంత బాధాకరమని చెప్పారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారికి తీవ్ర శిక్షలు విధించాలని బజరంగ్ సేన డిమాండ్ చేసింది. భజరంగ్ సేన తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

హైదరాబాద్‌లో మే నుంచి జూన్ వరకు జూస్టాస్టిక్ సమ్మర్ క్యాంప్..!

హైదరాబాద్‌లో మే నుంచి జూన్ వరకు జూస్టాస్టిక్ సమ్మర్ క్యాంప్..! వేసవిలో వన్యప్రాణులపై ఆసక్తి కలిగిన విద్యార్థులను సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనమని హైదరాబాద్ జూపార్క్‌ ఆహ్వానిస్తోంది. మే మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ క్యాంప్ జూన్ వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు 15 నుంచి 20 మంది విద్యార్థులతో ప్రత్యేక బ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ క్యాంప్ ద్వారా జూ పరిచయం, జూ టూర్, జూలోని జంతువుల గురించి...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

హిరోషిమాను సందర్శించిన సీఎం రేవంత్‌ టీమ్‌

హిరోషిమాను సందర్శించిన సీఎం రేవంత్‌ టీమ్‌ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ అధికారుల బృందం జపాన్‌లోని హిరోషిమా ప్రీఫెక్చర్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌తో సమావేశమయ్యారు.  రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హిరోషిమా ప్రభుత్వ ఆతిథ్యానికి హృదయ...
Read More...
తెలంగాణ  తెలంగాణ మెయిన్  

అఘోరీ మాత అరెస్ట్‌..!

అఘోరీ మాత అరెస్ట్‌..! అఘోరీ శ్రీనివాస్ మాత అరెస్ట్ అయ్యాడు. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొని యూపీకి వెళ్లి తలదాచుకున్నాడు. ఇప్పటికే ఆయనపై ఆంధ్రాలో వర్షిణీ తల్లిదండ్రులతోపాటు పలువురు కేసులు నమోదు చేయగా.. తెలంగాణలో మోకిల, శామీర్‌పేట్, శంకర్‌పల్లిలో కూడా  కేసులు నమోదైయ్యాయి. వర్షణీని మూడో పెళ్లి చేసుకొని ఆమెను నరబలి ఇస్తున్నాడంటూ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. దీంతో...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

శిక్షలు నేరస్తులకు హెచ్చరిక గా పనిచేయాలి : కమలాసన్‌రెడ్డి

శిక్షలు నేరస్తులకు హెచ్చరిక గా పనిచేయాలి : కమలాసన్‌రెడ్డి డ్రగ్స్, గంజాయి కేసుల్లో పడే శిక్షలు నేరస్తులకు హెచ్చరికగా పనిచేసి ఆయా నేరాలకు మళ్లీ పాల్పడకుండా నిరోధించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. గతంలో సంగారెడ్డిలో పని చేసిన ఎక్సైజ్ అధికారులు మంచి పనితీరును కనబరిచి కేసులు నమోదు చేయడంలోనే కాకుండా విచారణపరంగా కూడా సమర్థవంతంగా పనిచేసి శిక్షల ఖరారుకు తోడ్పడ్డారని అభినందించారు....
Read More...
తెలంగాణ  మెడ్చల్  తెలంగాణ మెయిన్  

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..! 

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..!  మేడ్చల్ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే గుండెపోటుతో ప్రణీత్ అనే యువకుడు మృతిచెందాడు. 32 ఏళ్ల ప్రణీత్ స్వస్థలం ఓల్డ్ బోయినపల్లి. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. దీంతో ప్రణీత్‌ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి....
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

కన్నుల పండుగగా శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి రథోత్సవం

కన్నుల పండుగగా శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి రథోత్సవం వికారాబాద్ జిల్లా తాండూర్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. స్వామి వారికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించగా, ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పట్నం మనోహర్ రెడ్డి,...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..!

నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..! హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. ఐదో ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తుండగా.. ప్రాణనష్టంపై ఏమీ జరగనట్లు సమాచారం. కానీ ఎమర్జెన్సీ వార్డు కావడంతో పేషెంట్స్ ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరయ్యారని, పేషెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడి తీవ్ర ఆందోళన వ్యక్తం...
Read More...

Advertisement