Category
జాతీయం
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్  

కంచ గచ్చిబౌలి కేసు జులై 23వ తేదీకి వాయిదా

కంచ గచ్చిబౌలి కేసు జులై 23వ తేదీకి వాయిదా కంచ గచ్చిబౌలి భూములపై విచారణ జులై 23వ తేదీకి వాయిదా పడింది. ఈ భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరో మారు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సిఎస్ తో సహా  అరడజను అధికారులు అక్కడే ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళ్తారని సిజెఐ బిఆర్ గవాయ్ హెచ్చరించారు. జులై 23 వ...
Read More...
తెలంగాణ  జాతీయం 

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది ఢిల్లీ చేరుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులుఢిల్లీ తెలంగాణ భవన్ లో  86మంది26మందిని సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలింపుఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, వసతి ఏర్పాట్లు చేసిన అధికారులు
Read More...
జాతీయం 

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌- చావు తప్పి కన్నులొట్టపోయిన పాకిస్తాన్‌..!- యుద్ధంతో చావుదెబ్బ తిన్న దాయాది- రెండురోజుల్లోనే చేతులెత్తేసిన పాక్‌- లాహోర్‌లో పాక్‌ రాడార్‌ వ్యవస్థ ధ్వంసం- రావల్పిండిలో ఎయిర్‌బేస్‌పై భారత్‌ దాడులు- అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ
Read More...
తెలంగాణ  జాతీయం 

ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత

ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల క్షేమం దృష్ట్యా ఛార్ ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం  ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ దాడులు చేసే అవకాశం ఉండడంతో గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం...
Read More...
జాతీయం  Featured 

ఆర్మీకి అమిత్ షా కీలక ఆదేశాలు..

ఆర్మీకి అమిత్ షా కీలక ఆదేశాలు.. పహల్గాం ఉగ్ర దాడికి భారత బలగాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌ పేరిట తొమ్మిది ఉగ్ర స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారు జామున విరుచుకుపడ్డాయి. ఈ దాడి తర్వాత కూడా పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో సుమారు పది మంది భారతీయ పౌరులు మృతి చెందినట్లు తెలుస్తుంది. అలాగే, పలువురు...
Read More...
జాతీయం  Featured 

భారత్‌ కు అమెరికా హామీ.

భారత్‌ కు అమెరికా హామీ. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని తెలిపింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ తెలిపింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ బలంగా...
Read More...
జాతీయం 

ఇకపై వెబ్ సైట్ లో జడ్జిల ఆస్తుల వివరాలు..

ఇకపై వెబ్ సైట్ లో జడ్జిల ఆస్తుల వివరాలు.. తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు, నియామక వివరాలను అప్ లోడ్ చేసింది. న్యాయ వ్యవస్థను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యకు సిద్ధం అయ్యింది. జడ్జీల సంబంధిత వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలనే పూర్తి కోర్టు నిర్ణయానికి అనుగుణంగా, సుప్రీంకోర్టు తన వెబ్‌ సైట్‌...
Read More...
జాతీయం  Featured 

దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్.

దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకునే నిర్ణయాలు పాక్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దౌత్యదాడికి దిగిన భారత్ మరో వైపు యుద్ధానికి రెడీ అవుతున్నట్లు సిగ్నల్స్ ఇస్తుండడంతో పాక్ కు వెన్నులో వణుకు పుడుతుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం 2025 మే 7న దేశవ్యాప్తంగా 244 గుర్తించబడిన పౌర రక్షణ జిల్లాల్లో...
Read More...
జాతీయం 

పీఎం మోదీతో అజిత్ దోవల్ మీటింగ్.

పీఎం మోదీతో అజిత్ దోవల్ మీటింగ్. పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాకిస్థాన్‌ ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఆ దాడికి భారత్‌ ఆన్సర్ ఇచ్చేలా సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నేడు మరో కీలక సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీతో నేషనల్ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ భేటీ అయ్యారు. ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చించారు. వీరిద్దరి మధ్య భేటీ జరగడం...
Read More...
జాతీయం  Featured 

ఉగ్రవాదుల స్థావరాలు గుర్తింపు.. వైర్‌లెస్ సెట్లు స్వాధీనం

ఉగ్రవాదుల స్థావరాలు గుర్తింపు.. వైర్‌లెస్ సెట్లు స్వాధీనం పాకిస్తాన్ ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. పేలుడు పదార్థాలైన ఐఈడీలు, వైర్‌లెస్ సెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం సురాన్‌ కోట్‌ లోని మర్హోట్ ప్రాంతం సురాన్‌ తల్‌ లో ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు....
Read More...
జాతీయం  Featured 

ఇంత దారుణమా.. పహల్గాం మృతుడి భార్యపై ట్రోలింగ్.. 

ఇంత దారుణమా.. పహల్గాం మృతుడి భార్యపై ట్రోలింగ్..  పహల్గాం ఉగ్రదాడి మృతుడి భార్యను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై నేషనల్ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని తెలిపింది. కాగా ఏప్రిల్ 22వ తేదీన జరిగిన దాడిలో మృతి చెందిన వారిలో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్...
Read More...
జాతీయం  Lead Story  Featured 

భారత్‌, పాక్‌ ఉత్కంఠ.. ప్రధాని మోడీతో కీలక భేటీ

భారత్‌, పాక్‌ ఉత్కంఠ.. ప్రధాని మోడీతో కీలక భేటీ జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నెక్ట్స్ చర్యలపై కూడా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో నేడు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ భేటి అయ్యారు. ఈ మీటింగ్ లో రెండు రోజుల టైమ్ లోనే జరిగిన మూడవ అత్యున్నత...
Read More...

Advertisement