Category
సంగారెడ్డి
తెలంగాణ  సంగారెడ్డి 

103వ రోజుకి చేరుకున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేఖ నిరాహారదీక్ష

103వ రోజుకి చేరుకున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేఖ నిరాహారదీక్ష సంగారెడ్డిజిల్లా గుమ్మడిదల మండలం ప్యారా నగర్ నల్లవల్లిలో డంపింగ్ యార్డ్‌ను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 103వ రోజుకు చేరుకుంది. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఈ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టడం అన్యాయమని ఆయన...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

చిన్నారికి కేక్ ఇచ్చి.. ఫోన్ తో ఉడాయించిన దుండగులు

చిన్నారికి కేక్ ఇచ్చి.. ఫోన్ తో ఉడాయించిన దుండగులు నగర శివారులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆడుకుంటున్న మూడేళ్ల పాపకు కేకు ఇచ్చి, అనంతరం చిన్నారి చేతిలోని ఫోన్‌ను లాక్కెళ్లారు. ఈ సంఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పటాన్ చెరువు రుద్రారం ముంబై జాతీయ రహదారిపై శ్రీకాంత్ అనే వ్యక్తి తాటి...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

రుద్రారం బాలాజీ డెవలపర్స్ పై చర్యలేవీ?

రుద్రారం బాలాజీ డెవలపర్స్ పై చర్యలేవీ? ఒక సామాన్య పౌరుడు చిన్న పొరపాటు చేస్తే చాలు, హడావిడి చేసే అధికారులు, పెద్ద పెద్ద డెవలపర్లు నిబంధనలు తుంగలో తొక్కితే మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పటన్ చెరు రుద్రారం గ్రామంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.బాలాజీ డెవలపర్స్ అనే సంస్థ ఒక పెద్ద చెరువు నుండి యథేచ్ఛగా...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

భూమయ్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి.. సిఐటియు

భూమయ్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి.. సిఐటియు సంగారెడ్డి జీల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం ఎంఎస్ఎన్ పరిశ్రమ గేట్ ముందు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు ఢీకొని మృతి చెందిన భూమయ్య కుటుంబానికి 30 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఐటీయూ నాయకులు, పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

జిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

జిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఓ పి.డి. జ్యోతి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని పరిశీలించారు. గత నాలుగు రోజుల నుంచి కేంద్రం వద్ద జరుగుతున్న పరిస్థితులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారికి వివరించారు. సిబ్బంది పనితీరు బాగోలేదని, ధాన్యం తూకం వేయడంలో...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

ట్రాఫిక్ జామ్ లో ఆగిన అంబులెన్స్ లు .. జాతీయ రహదారిపై హల్చల్ చేసిన వ్యక్తులు

ట్రాఫిక్ జామ్ లో ఆగిన అంబులెన్స్ లు .. జాతీయ రహదారిపై హల్చల్ చేసిన వ్యక్తులు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధి రుద్రారం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై నలుగురు యువకులు బీభత్సం సృష్టించారు. రోడ్డుపై ఆగి ఉన్న కారును వెనుక నుండి ఢీకొట్టిన అనంతరం, కారులో ఉన్న వారిపై దాడి చేసి గంట పాటు హల్చల్ చేశారు.నగర శివారులోని ప్యాలస్ హోటల్ ముందు ముంబాయి జాతీయ రహదారిపై ఓ...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

సామాన్యుల ఇండ్లు నేలమట్టం.. బడాబాబుల ఇండ్లకు అధికారుల దాసోహం

సామాన్యుల ఇండ్లు నేలమట్టం.. బడాబాబుల ఇండ్లకు అధికారుల దాసోహం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శెట్టికుంటలో గురువారం మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. శెట్టికుంటలో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు ఉన్న కేవలం సామాన్యులపై చర్యలు తీసుకున్న అధికారులు బడాబాబుల  ఇళ్లను మినహాయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గురువారం ఉదయం కూల్చివేత్తలు చేపట్టే సమయంలో కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడి చేయడంతో అధికారులకు కొన్ని...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి

నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి   పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రామచంద్రాపురం,భారతీ నగర్, పటాన్‌చెరు డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌ను కోరారు.మంగళవారం హైదరాబాద్‌లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూడు డివిజన్లఎమ్మెల్యే...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

ఈటెల వ్యాఖ్యలు సిగ్గుచేటు: కొల్కురి నరసింహారెడ్డి

ఈటెల వ్యాఖ్యలు సిగ్గుచేటు: కొల్కురి నరసింహారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపైన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని సంగారెడ్డి జిల్లా ఐఎన్ టియుసి  పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత కొల్కురి నరసింహారెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

జల వనరులను దోచేస్తున్న బాలాజీ డెవలపర్స్

జల వనరులను దోచేస్తున్న బాలాజీ డెవలపర్స్ గ్రామాల్లోని చెరువులు కేవలం నీటి నిల్వలు మాత్రమే కాదు,అవి ఆ ప్రాంత జీవనాడి. తరతరాలుగా సాగునీటికీ, తాగునీటికీ, పశువుల అవసరాలకూ ఆధారమైన ఈ జల వనరులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఒకవైపు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలు, మరోవైపు ప్రైవేట్ వెంచర్ల ఆగడాలు గ్రామాల్లోని సహజ వనరులను కొల్లగొడుతున్నాయి.తాజాగా, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

సంగారెడ్డిలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. కాలం చెల్లిన మందులు స్వాధీనం

సంగారెడ్డిలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. కాలం చెల్లిన మందులు స్వాధీనం తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్  అధికారులు వావిలాల గ్రామం, జిన్నారం మండలం, సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక నకిలీ వైద్యుని క్లినిక్ పై దాడి చేసి అక్కడ చట్టవిరుద్ధంగా నిల్వచేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు.  2024 జనవరి నుండి ఇప్పటివరకు, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ 160 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసింది. ఆర్....
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 

సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..!  సంగారెడ్డి TPN :  బీడీఎల్‌ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామివాడలో ఉష కాపర్ వైర్స్ కంపెనీలో పనిచేస్తున్న  కైరత్ మియా అనే సెక్యూరిటీ గార్డుపై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కంపెనీ గేటు ముందు కుర్చీలో నిద్రిస్తున్న సెక్యూరిటీగార్డ్‌ ముఖాన్ని టవల్‌తో కప్పి దాడికి పాల్పడ్డారు. అతన్ని గమనించిన స్థానికులు...
Read More...

Advertisement