Category
చిత్తూరు
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు 

84 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పరారీలో నిందితులు..!

84 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పరారీలో నిందితులు..! కడప-చెన్నై ప్రధాన రహదారిపై అక్రమంగా రవాణా చేస్తున్న  84 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఒక లారీని అదుపులోకి తీసుకున్నారు. కడప- తిరుపతి ప్రధాన రహదారిపై ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక మినీ లారీని అటవీ అధికారులు తనిఖీ చేయడానికి ప్రయత్నించగా.. స్మగ్లర్లు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు....
Read More...
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు  Featured 

అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..!

అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..! చిత్తూరు, శేఖర్‌ : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలం మొగిలి అనే గ్రామంలో గున్న ఏనుగు మృతిచెందింది. గత నెలలో వేటగాళ్ల నాటుబాంబు వుచ్చు మూడేళ్ల గున్న ఏనుగు గాయపడింది. ఈ ఏనుగుకు చికిత్స చేయడం కోసం అటవీశాఖ అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గాయపడ్డ ఏనుగు గుంపులో ఉన్నట్టుగా...
Read More...
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు 

ఫిబో ముయ్‌థాయ్ మీట్ లో కుప్పం వికాస్ డిగ్రీ కాలేజీ విద్యార్ధి అన్వేష్ అద్భుత ప్రదర్శన... 

ఫిబో ముయ్‌థాయ్ మీట్ లో కుప్పం వికాస్ డిగ్రీ కాలేజీ విద్యార్ధి అన్వేష్ అద్భుత ప్రదర్శన...  చిత్తూరు జిల్లా కుప్పం 2025 ఏప్రిల్ 10 నుండి 13 వరకు జర్మనీలోని కొలొన్ నగరంలో జరిగిన ఫిబో ముయ్‌థాయ్ మీట్ లో భారత్ తరుపున పాల్గొన్న వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్ధి అన్వేష్ రెండవ స్థానం లో నిలిచి భారతదేశానికి వెండి పథకం సాధించారు. MTI అధ్యక్షుడు గ్రాండ్ మాస్టర్ MH అబిద్  మార్గదర్శకత్వం...
Read More...
చిత్తూరు 

అన్నివర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్..!

అన్నివర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్..! భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే కాదు, అన్ని వర్గాలకు ఆశాజ్యోతని ఉమ్మడి చిత్తూరు  జిల్లా సత్యవేడు వైసీపీ టీ రాకేష్ కిరణ్ కొనియాడారు. నారాయణవనం బైపాస్ కూడలి దగ్గర ఉన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...
Read More...
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

రూ.3113 కోట్లు బొక్కేసిన మిథున్‌రెడ్డి..?

రూ.3113 కోట్లు బొక్కేసిన మిథున్‌రెడ్డి..? లిక్కర్‌స్కామ్‌లో కీలక సూత్రధారి మిథున్‌రెడ్డి..? సోషల్‌ మీడియాలో టీడీపీ పోస్టు వైరల్‌ రూ.3113 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు కొత్త కంపెనీలతో భారీ ఎత్తున జే బ్రాండ్ల తయారీ ఒక్కో మద్యం కేసుకు రూ.150-450 వరకు లంచం మద్యం బేసిక్‌ ప్రైస్‌ను అడ్డగోలుగా పెంచేసి లబ్ధి వసూళ్ల కోసం హవాలా నెటవర్క్‌ రూపకల్పన నత్తనడకన సాగుతున్న...
Read More...
ఆంధ్రప్రదేశ్  గుంటూరు  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

రోజాను కాపాడుతున్నదెవరు?.

రోజాను కాపాడుతున్నదెవరు?. రోజాను ఇంకా టచ్ చేయని రెడ్ బుక్. ఇప్పటివరకు లేని కేసు.. జరగని విచారణ. కంప్లయింట్ వచ్చినా లేని కదలిక. అసెంబ్లీలో లేటెస్టుగా ఆడుదాం ఆంధ్రా స్కామ్ పై చర్చ. నివేదికకు 45 రోజుల సమయం అడిగిన మంత్రి. రోజాను కాపాడుతున్న ఓ సినీ హీరో. సీఎంకు సన్నిహితుడైన సినీ హీరో కాబట్టేనా..?. పైగా సినిమాల్లో ఉన్నప్పుడు ఆ హీరో రోజాకు మంచి ఫ్రెండ్.
Read More...
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు 

పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నాథుని అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నాథుని అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి                     శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మంగ‌ళ‌వారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాథుని అలంకారంలో  కటాక్షించారు.                       అశ్వాలు, వృషభాలు, గజాలు  ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు  ఆలయ నాలుగు                                            
Read More...
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు 

తిరుమలలో వైభ‌వంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ

తిరుమలలో వైభ‌వంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం మాఘ మాస పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో...
Read More...
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు 

"వి కోటలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్: ప్రజలకు ఆరోగ్య సేవలు"

చిత్తూరు జిల్లా, వి కోట మండలంలో, మెగా మెడికల్ క్యాంప్,  పాయింట్ పేపర్  న్యూస్ : డిసెంబర్ 13, వి కోట మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్, ఆవరణంలో, ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఇందులో భాగంగా, బిగ్ టివి  ఆధ్వర్యంలో కుప్పం పి ఈ ఎస్ మెడికల్ కాలేజ్, అండ్ హాస్పిటల్,...
Read More...
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు 

అభివృద్ధిపై ముఖ్యమంత్రిని మంగళగిరి టిడిపి ఆఫీసులో కలిసిన మాజీ జడ్పిటిసి చౌడప్ప. 

 అభివృద్ధిపై ముఖ్యమంత్రిని మంగళగిరి టిడిపి ఆఫీసులో కలిసిన మాజీ జడ్పిటిసి చౌడప్ప.  చిత్తూరు జిల్లా,వి కోటవీకోట :పాయింట్ పేపర్ న్యూస్ ఫిబ్రవరి 11. వీకోట మండలంలోని ప్రధానమైన సమస్యలైన వీకోట ప్రభుత్వాసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిగా పెంపు చేయడం, హంద్రీనీవా కాలువ ద్వారా అన్ని చెరువులకు నీరు నింపడం, రైతులకు నీటి సౌకర్యాన్ని  అందుబాటులోకి తీసుకువచ్చి త్రాగునీరు సాగునీరు కరువు లేకుండా మండలంలో పంట పొలాలతో సస్యశ్యామలంగా...
Read More...
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు 

తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ లీలలు…..

తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ లీలలు….. తిరుపతి అమాయక మహిళని బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని, కోటి రోపాయలకు పైగా డబ్బులు కాజేసారు తిరుపతి జెనసేన పార్టీ ఇంచార్జి కిరణ్ రాయల్. సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంటాను అంటు వీడియో విడుదల చేసి ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతి బైరాగపట్టడుగు చెందిన లక్ష్మీ అనే మహిళకు కిరణ్ రాయల్ కు సన్నిహిత...
Read More...
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు 

న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూచన 

న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూచన  చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, పాయింట్ న్యూస్ :  చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ తెలిపారు.శనివారం బెంగళూరు రోడ్డులో.15.18 కోట్లతో నూతనంగా నిర్మించిన నాలుగు కోర్టు భవనాల సముదాయాన్ని మరియు నలుగురు జడ్జిల నివాస...
Read More...

Advertisement