Category
తెలంగాణ
తెలంగాణ  హైదరాబాద్  

రోడ్డుప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి చెక్కు అందజేత

రోడ్డుప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి చెక్కు అందజేత విధినిర్వహణలో రోడ్డుప్రమాదంలో మరణించిన హోం గార్డు అధికారికి  రూ.6.28 లక్షల చెక్కును సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డా. గజరావ్ భూపాల్ అందజేశారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డు అధికారి ఎన్. సింహాచలం కుటుంబానికి రూ.6,28,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడ్చల్ ట్రాఫిక్ డీసీపీ గుణశేఖర్, మియాపూర్...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

సైబరాబాద్ కమిషనరేట్ లో సురక్షా కవచ్ పై అవగాహన కార్యక్రమం

సైబరాబాద్ కమిషనరేట్ లో సురక్షా కవచ్ పై అవగాహన కార్యక్రమం సైబరాబాద్ పోలీస్, టీజీఎన్బీ, ఎస్‌సీఎస్సీ భాగస్వామ్యంతో విద్యా సంస్థలలో బాలల భద్రత బలోపేతం, భౌతిక, సైబర్, మానసిక మరియు రోడ్డు భద్రతపై ప్రధాన దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ‘సురక్షా కవచ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ‘సురక్షా కవచ్’ కార్యక్రమం నాలుగు ముఖ్య భద్రతా అంశాలపై దృష్టి సారించిందని ఇవి విద్యార్థుల్లో...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  

ఆదిలాబాద్ బస్ డిపోను తనిఖీ చేసిన ఎండి సజ్జనార్

ఆదిలాబాద్ బస్ డిపోను తనిఖీ చేసిన ఎండి సజ్జనార్ ఆదిలాబాద్ డిపో, బస్ స్టేషన్ ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సోమవారం తనిఖీ చేశారు. డిపో పరిధిలోని తిరుగుతున్న సర్వీసులు, ప్రయాణికులకు  కల్పిస్తున్న సౌకర్యాలు, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్రైవర్లు, కండక్టర్లతో పాటు గ్యారేజీ సిబ్బందితో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో మహాలక్ష్మి-మహిళలకు ఉచిత రవాణా అమలు తీరును ఆరా తీశారు.  అలాగే...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే...

పేలుళ్లకు కుట్ర పన్నిన సమీర్ ఉండేది ఇక్కడే... హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటలీజెన్సీ జాయింట్ ఆపరేషన్ లో పోలీసులకు చిక్కిన సమీర్, సిరాజ్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయనగరంకి చెందిన సిరాజ్ పేలుడు పదార్ధాలకు కావాల్సిన ముడి పదార్థాలు అక్కడ కొనుగోలు చేసి సికింద్రాబాద్ బోయిగూడా రైల్వే స్టేషన్ సమీపంలో వుండే సమీర్ కు...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు

రక్తం కారేలా కొట్టుకున్న intuc నేతలు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయుసీ నేతలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.  ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) సంఘాల నాయకుల మధ్య గొడవ ఒక్కసారిగా బయటపడింది. ఐఎన్టీయూసీ సంజీవ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ(ఆర్) అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది.  ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ(ఆర్) నేషనల్...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

రైతుల పంటల సాగుపై అవగాహన

రైతుల పంటల సాగుపై అవగాహన సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని, పాటించాల్సిన విధానాలపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫిసర్ డా.శ్రీదేవి మూడుచింతలపల్లి మండలం లక్ష్మా పూర్ గ్రామంలో రైతులకు సూచించారు. యూరియా వాడకం, పంట మార్పిడి, చెట్లు పెంపకం, రశీదులు, రసాయనిక మందుల వాడకం గురించి అవగాహన కల్పించారు. అదనంగా పలు చీడపీడలు -...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి

ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అప్పటి వరకు బంధువులతో కళకళ లాడిన ఆ ఇంట్లో హాహాకారాలు, ఆర్తనాదాలు, చివరకు రోధనలే మిగిలాయి. పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాదం గుల్జార్ హౌస్ ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోడీ కుటుంబాన్ని వెంటాడింది. 150 సంవత్సరాల క్రితం ముత్యాల వ్యాపారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రహ్లాద్ మోదీ తాత...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

రూ. 300కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. నిందితులపై నాన్ బెయిలబుల్ కేస్

రూ. 300కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. నిందితులపై నాన్ బెయిలబుల్ కేస్ బంజారా హిల్స్ నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లం ఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. షేక్పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403/పీ లోకి వచ్చే టీఎస్ నెంబర్ 1/పి, బ్లాక్-హెచ్, వార్డు-10లో 5 ఎకరాల...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

మేడ్చల్ లో మరో దారుణ హత్య

మేడ్చల్ లో మరో దారుణ హత్య మేడ్చల్ పట్టణంలో ఐదు రోజులు గడపకు ముందే  మరో దారుణ హత్య జరిగింది. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న  మోతిలాల్(45)ను తన మేనత్త కొడుకు అయిన శంకర్(35) సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఆదివారం రాత్రి శంకర్ మద్యం తాగి వచ్చి తాము నివాసం ఉండే  సరస్వతి నగర్...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు

కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలం నర్రెగూడెం మైదానంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, మరో బాలిక తీవ్రంగా గాయపడింది. మనివర్మ (10) ఏకవాణి (12) అనే ఇద్దరు చిన్నారులు మైదానంలో ఆడుకుంటున్నారు. అదే సమయంలో, గ్రౌండ్ లోకి కారు నడుపుకుంటూ వచ్చిన మహిళ వారిని ఢీకొటింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

హైదర్ నగర్ లో విరుచుకుపడ్డ హైడ్రా.. షెడ్ల తొలగింపు

హైదర్ నగర్ లో విరుచుకుపడ్డ హైడ్రా.. షెడ్ల తొలగింపు కూకట్పల్లిలో హైడ్రా మరోసారి విరుచుకుపడింది. హైదర్ నగర్ ప్రాంతంలో సర్వేనెంబర్ 145/3లో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు.  భారీ బందోబస్తు నడుమ ఇతరులను సైతం లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టం చేసి ఈ కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలో కొందరు షెడ్లను ఏర్పాటుచేసి వ్యాపారాలను సాగించడమే కాకుండా ఇతరులకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారని...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశారు..

చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశారు.. చిట్టీ డబ్బు విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ కుడిచేతి చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు గట్టిగా కొరికేశాడు. దీంతో ఊడిపోయిన వేలిని పట్టుకుని ఆస్పత్రికి వెళ్లినప్పటికీ అతికించలేమని వైద్యులు తేల్చిచెప్పారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. జవహర్ నగర్ కు చెందిన సుజిత ఇంట్లోని పెంట్...
Read More...

Advertisement