Category
పార్వతీపురం మన్యం
ఆంధ్రప్రదేశ్  పార్వతీపురం మన్యం 

నాణ్యమైన జీడిపప్పును కొనుగోలు చేయాలి -జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్

నాణ్యమైన జీడిపప్పును కొనుగోలు చేయాలి -జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం మన్యం జిల్లా వన్ ధన్ వికాస్ కేంద్రాల (వీడివీకె) సభ్యులు జిల్లాలో నెలకొల్పే జీడి పరిశ్రమలకు నాణ్యమైన జీడిపప్పును రైతుల నుంచి కొనుగోలు చేసుకునేలా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులకు సూచించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే జీడి పప్పును ముందుగా సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ ఏడాది 300...
Read More...
ఆంధ్రప్రదేశ్  పార్వతీపురం మన్యం 

పేద విద్యార్థులకు స్టేషనరి పంపిణి చేసిన హెడ్ కానిస్టేబుల్ కొమిరి కృష్ణమూర్తి.

పేద విద్యార్థులకు స్టేషనరి పంపిణి చేసిన హెడ్ కానిస్టేబుల్ కొమిరి కృష్ణమూర్తి. పార్వతీపురం  టౌన్ పోలీస్ స్టేషన్లో  వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ గా  విధులు నిర్వర్తిస్తున్న  హెడ్ కానిస్టేబుల్  కొమిరి కృష్ణమూర్తి... పార్వతీపురం పట్టణం లోని వివేక్ ట్యూషన్ సెంటర్ లోని  35 మంది పదవ తరగతి  పేద విద్యార్థులకు అట్టలు, పెన్నలు, పెన్సిల్స్, స్కేల్స్  తదితర పరీక్ష సామగ్రి అందజేశారు. అనంతరం  హెడ్ కానిస్టేబుల్  కొమిరి. కృష్ణమూర్తి...
Read More...
ఆంధ్రప్రదేశ్  పార్వతీపురం మన్యం 

హాస్టల్స్ ను పర్యటించిన స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు.

హాస్టల్స్ ను పర్యటించిన స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు. పార్వతీపురం మన్యం జిల్లా, స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు గురు వారం జిల్లాలోని పలు హాస్టళ్లను, స్కూళ్లను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.తొలుత కురుపాం మండలంలోని రేషన్ డిపో, ఎండియు వెహికల్,  MLS పాయింట్, అంగన్వాడి సెంటర్, మోడల్ స్కూల్, గవర్నమెంట్ హై స్కూళ్లలో మధ్యాహ్న భోజన పధకం అమలు తీరును స్వయంగా...
Read More...
ఆంధ్రప్రదేశ్  పార్వతీపురం మన్యం 

హోలీ శుభాకాంక్షలు- జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి.

హోలీ శుభాకాంక్షలు- జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి. ఆనందంతో హద్దులు మీరి ప్రవర్తించకండి  ఆనందంగా ఐక్యతతో మతసామరస్యానికి ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుందాం. పండుకు పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించి, మీరు ఇబ్బందులకు గురికావద్దు.. జిల్లా ఎస్పీ
Read More...
ఆంధ్రప్రదేశ్  పార్వతీపురం మన్యం 

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి.

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లా. ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారు తెలిపారు. మార్చి 13న గురువారం పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  పార్వతీపురం మన్యం 

రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలి.

రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలి. పార్వతీపురం, మార్చి 13: పదవ తరగతి పరీక్షల్లో  రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లాను మొదటి స్థానం వచ్చేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం స్థానిక డివియం ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా పది పరీక్షలు వ్రాసే విద్యార్థి విద్యార్థినులకు...
Read More...
ఆంధ్రప్రదేశ్  పార్వతీపురం మన్యం 

వ్యాధినిరోధక టీకాలతో ప్రాణాంతక వ్యాదుల నుండి రక్షణ: డాక్టర్ జగన్మోహన్ 

వ్యాధినిరోధక టీకాలతో ప్రాణాంతక వ్యాదుల నుండి రక్షణ: డాక్టర్ జగన్మోహన్  పార్వతీపురం మన్యం జిల్లా నిర్ణీత గడువులోగా పిల్లలకు టీకాలు వేయాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. ఈ మేరకు మండలంలోని చంద్రంపేట గ్రామంలో టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కార్డులు,ఆర్సిహెచ్ రికార్డులు  పరిశీలించి ఎంత మంది పిల్లలు, గర్భిణీలకు వైద్య సిబ్బంది టీకాలు...
Read More...

Advertisement