Category
నల్గొండ
తెలంగాణ  నల్గొండ 

చిట్యాల మండలంలో బెల్ట్ షాప్స్ కి వ్యతిరేకంగా మహిళల ఆందోళన

చిట్యాల మండలంలో బెల్ట్ షాప్స్ కి వ్యతిరేకంగా మహిళల ఆందోళన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బెల్ట్ షాప్స్ మూసివేయాలని మహిళలు ఆందోళన చేపట్టారు. బెల్ట్ షాప్ వల్ల చిన్న చిన్న పిల్లలు మద్యానికి బానిసై భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎక్కువ మంది యువకులు మద్యం, గంజాయికి బానిసలు అయ్యారని దాని వల్ల కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయి...
Read More...
తెలంగాణ  నల్గొండ  Featured 

యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ వన్ లో అగ్నిప్రమాదం

యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ వన్ లో అగ్నిప్రమాదం నల్గొండ జిల్లా దామరచర్ల (మం) వీర్లపాలెంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్-1బాయిలర్ లో ఆయిల్ ఫైర్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3:00కు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలను సకాలంలో అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో  అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే...
Read More...
తెలంగాణ  నల్గొండ 

సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం

సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని,చరిత్రలో నిలిచిపోయే పథకామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం  పంపిణీలో భాగంగా మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, కనగల్ మండలం, జి .ఎడవల్లి గ్రామంలో సన్న...
Read More...
తెలంగాణ  నల్గొండ 

పారదర్శకంగా సన్న బియ్యం పంపిణీని అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 పారదర్శకంగా సన్న బియ్యం పంపిణీని అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ, 2.4.2025   సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి తో కలిసి సన్న బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.సన్న బియ్యం పంపిణీలో  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చౌకధర దుకాణాలలో తూకం సరిగా ఉండేలా...
Read More...
తెలంగాణ  నల్గొండ 

బస్సుల్లో ప్రయాణికుడిలా నటుస్తూ గొలుసుల చోరీ.. వ్యకి అరెస్ట్

బస్సుల్లో ప్రయాణికుడిలా నటుస్తూ గొలుసుల చోరీ.. వ్యకి అరెస్ట్ హుమాయూన్ నగర్, 28 మార్చి 2025: హుమాయూన్ నగర్ పోలీస్ శాఖ శుక్రవారం ఓ యువకుడిని బంగారు గొలుసుల దొంగతనం చేస్తున్న క్రమంలో అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మల్లెపల్లి మంగర్భస్తీకి చెందిన లక్ష్మణ్ రాథోడ్ ను పోలీసులు గృహాశాల చేసుకున్నారు. డీసీపీ చంద్రమోహన్ గారు ఈ సందర్భంగా విలేకరుల...
Read More...
తెలంగాణ  నల్గొండ 

మహిళల ఆరోగ్యంపై అవగాహన సదస్సు: జిల్లా కలెక్టర్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు

మహిళల ఆరోగ్యంపై అవగాహన సదస్సు: జిల్లా కలెక్టర్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు జిల్లా కలెక్టర్ త్రిపాఠి మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించారు. దేవరకొండ ప్రాంతంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పారు. ఫర్నిచర్ కొరత సమస్యను తీరుస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
Read More...
తెలంగాణ  నల్గొండ 

విద్యార్థుల కోసం లక్ష్య సాధనపై జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

విద్యార్థుల కోసం లక్ష్య సాధనపై జిల్లా కలెక్టర్ కీలక సూచనలు నల్గొండ: జిల్లా కలెక్టర్ లీలా త్రిపాఠి గురువారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ లోని నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా, జిల్లా కలెక్టర్ విద్యార్థుల తెలివితేటలు పరీక్షించారు. గణితం, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై...
Read More...
తెలంగాణ  నల్గొండ 

రబీ ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్ల సంపూర్ణ సహకారం కోరిన జిల్లా కలెక్టర్

రబీ ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్ల సంపూర్ణ సహకారం కోరిన జిల్లా కలెక్టర్ నల్గొండ: రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమావేశం మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలిసి రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి అనేక విషయాలను చర్చించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల...
Read More...
తెలంగాణ  నల్గొండ  తెలంగాణ మెయిన్  

రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలు

రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలు నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు చేశారు. ఆయన రైతులకు వరి కాకుండా సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని కోరారు. ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు...
Read More...
తెలంగాణ  నల్గొండ 

"వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి

వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా అధికారులు, ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి ఆదేశించారు .             శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ  మందిరంలో నిర్వహించిన వయో వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆమె (74) మంది దివ్యాంగుల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు.                     
Read More...
తెలంగాణ  నల్గొండ  తెలంగాణ మెయిన్  

త్రిపురారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు.

త్రిపురారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు.  ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం, తహసిల్దార్ కార్యాలయం,కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్    ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయిలో సాధారణ ప్రసవాలను చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
Read More...

Advertisement