డిసిఎంను ఢీకొట్టిన కార్.. ముగ్గురు మృతి
By Ravi
On
హయత్ నగర్ కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తునం డీసిఎం ను ఢీకొట్టిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు స్థానికుల సహకారంతో బయటికి తీశారు. మృతులు అదే గ్రామానికి చెందిన యువకులు కావడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags:
Latest News
21 May 2025 14:52:47
శ్రీ స్వామివారి దేవస్థానం నుండి బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ తల్లి ఆలయమునకు గంగమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా పట్టు వస్త్రాలను సమర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు...