డిసిఎంను ఢీకొట్టిన కార్.. ముగ్గురు మృతి

By Ravi
On
డిసిఎంను ఢీకొట్టిన కార్.. ముగ్గురు మృతి

హయత్ నగర్ కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తునం డీసిఎం ను ఢీకొట్టిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో  ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు స్థానికుల సహకారంతో బయటికి తీశారు. మృతులు అదే గ్రామానికి చెందిన యువకులు కావడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:

Advertisement

Latest News

#Draft: Add Your Title #Draft: Add Your Title
శ్రీ స్వామివారి దేవస్థానం నుండి బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ తల్లి ఆలయమునకు గంగమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా పట్టు వస్త్రాలను సమర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు...
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి
బంగారం పోయింది అని.. కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం
తెలంగాణలో నకిలీ వైద్యులకు చెక్ పెట్టిన డిసిఏ అధికారులు
మేడిపల్లి సేజ్ స్కూల్ ఆవరణలో కట్టడాల కూల్చివేతలు
డిసిఎంను ఢీకొట్టిన కార్.. ముగ్గురు మృతి