తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం

By Ravi
On
తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం

తలసేమియా బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహరా అన్నారు. బాధితుల సౌకర్యార్థం పాతబస్తీ  ఛత్రినాఖ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్డి ఫంక్షన్ హాల్ నందు తలసేమియా బాధితుల కొరకు రక్తదాన శిబిరం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహర హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, పోలీస్ సిబ్బంది, పాత్రికేయులు పాల్గొని రక్తదానం చేశారు. ఇలాంటి శిబిరాల వల్ల వ్యాధి గ్రస్తులకు సకాలంలో రక్తం అంది ప్రాణాలు కాపాడిన వారిమి అవుతామని డీసీపీ చెప్పారు. జర్నలిస్టులు సైతం రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.

Tags:

Advertisement

Latest News

చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం
చార్దామ్ యాత్ర పేరుతో ఘరానా మోసం యాత్రికులను నిలువునా మోసం చేసిన టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం భక్తి సంగతి సరే బతికి వచ్చాము చాలు అంటున్న...
రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు
#Draft: Add Your Title
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి
బంగారం పోయింది అని.. కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం
తెలంగాణలో నకిలీ వైద్యులకు చెక్ పెట్టిన డిసిఏ అధికారులు