గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

By Ravi
On
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

శేర్‌లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగు తున్నాయనే  సమాచారం మేరకు ఎస్టిఎఫ్సి టీమ్‌ సిబ్బంది దాడులు నిర్వహించి 1.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒరిస్సా భవనేశ్వర్‌ ప్రాంతానికి చెందిన బిస్వాజిత్‌ మాలిక్‌, మీన్ను మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద ఉన్న రెండు సెల్‌ ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, గంజాయిని శేర్‌లింగంపల్లి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో   అప్పగించినట్లు సీ టీమ్ లీడర్‌ తుల శ్రీనివాసరావు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

నన్ను వేశ్యలాగా చూశారు..వివాదాస్పదమైన మిస్ వరల్డ్ పోటీలు నన్ను వేశ్యలాగా చూశారు..వివాదాస్పదమైన మిస్ వరల్డ్ పోటీలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు అపవాదును మూటగట్టుకుంది. ఈ పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. వారిలో...
కల్వ సుజాతపై డీఎస్పీకి ఫిర్యాదు..
టాలీవుడ్‌ ఫోర్‌ పిల్లర్స్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌..!
అధిక పెన్షన్‌ పై అయోమయం.. పోరాటానికి సిద్ధమైన సంఘం
గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి - సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ..