మేడ్చల్ లో మహిళ దారుణ హత్య

By Ravi
On
మేడ్చల్ లో మహిళ దారుణ హత్య

మేడ్చల్  పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వల్లి గ్రామంలో వికారాబాద్ కు చెందిన  లక్ష్మి (50) రేకుల రూంలో నివాసం ఉంటుంది. స్థానికంగా రోజు వారి కూలీగా ఓ వైన్స్ లో పని చేస్తుంది. శుక్రవారం తెలివరూజమున రేకుల రూంలో నుండి పొగలు రావడంతో  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని మేడ్చల్ పోలీసులకు సగం కాలిన మృతదేహ లభించింది. గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా మహిళ గొంతు చెవులను కోసి చంపి మృతదేన్ని కాల్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు  మేడ్చల్ ఏసిపి శంకర్ రెడ్డి, సి ఐ సత్యనారాయణ హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Tags:

Advertisement

Latest News

రాచకొండలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు రాచకొండలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
బర్త్.. డెత్.. క్యాస్ట్ ఏ సర్టిఫికెట్ కావాలన్న క్షణాల్లో అందిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ ముఠాకు సరూర్ నగర్ ఎస్ఓటి పోలీసులు చెక్ పెట్టారు. ఈ ముఠా...
భూమయ్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి.. సిఐటియు
ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్
బాలాపూర్ లో భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్ట్
జిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
కలిసి పనిచేయండి..ఫలితాలు సాధించండి. డైరెక్టర్ షానవాజ్ ఖాసీం
గుట్టలు గుట్టలుగా మందులు.. సీజ్ చేసిన డిసిఏ అధికారులు