నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్ చోరీ.. 7గురు అరెస్ట్

By Ravi
On
నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్ చోరీ.. 7గురు అరెస్ట్

నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అల్యూమినియం సెంట్రింగ్ పానెల్స్ ను దొంగిలిస్తున్న ముఠాను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ పానెల్స్ ను దుండగులు ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ముఠాలోని ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా లోని నిందితులు గతంలో సైతం చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల వద్ద నుండి రెండు ఆటోలు 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ పానెల్స్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా
మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం