రాచకొండ కమిషనరేట్ లో సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు

By Ravi
On
రాచకొండ కమిషనరేట్ లో సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు

 రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు, సిబ్బందికి కమిషనర్ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనునిత్యం ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భద్రత కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు  తెలియజేశారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కళ్లు, రక్త పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు ఇక్కడ నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు  సొలీస్ ఐ కేర్ వంటి ప్రముఖ  ఆసుపత్రుల   సిబ్బంది పాల్గొన్నారు. రాచకొండ పరిధిలోని ప్రతి డివిజన్లో రెండు రోజులకు ఒకసారి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సుధీర్ బాబు తెలియజేశారు.

Tags:

Advertisement

Latest News

మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు గురువారం తీవ్ర అంతరాయం నెలకొంది. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 20 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. దీంతో మెట్రో రైలు ప్రయాణికులు...
ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం
ఆ బాలిక స్కూల్ టాపర్ గా నిలిచింది.. కాని విధే ఆమెను వెంటాడింది.
నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అల్యూమినియం సెంట్రింగ్ చోరీ.. 7గురు అరెస్ట్