హిమాయత్ నగర్ లో పోలీసుల దాడి.. ముగ్గరు బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

By Ravi
On
హిమాయత్ నగర్ లో పోలీసుల దాడి.. ముగ్గరు బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్, దోమలగూడా పోలీసులు సంయుక్తంగా హిమాయత్ నగర్ లోని పావనీ లింగయ్య అపార్ట్మెంట్ పై దాడి చేశారు. అపార్ట్మెంట్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సిరాజ్, సాయినాథ్, గోపీనాథ్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి లక్ష 20వేల రూపాయల నగదు, 3 సెల్ ఫోన్స్, స్వాదీనం చేసుకున్నారు. అపార్ట్మెంట్ లో గత కొద్దిరోజులుగా ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ ముఠా www. Radheexch. com అనే వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ జరుపుతున్నట్లు సమాచారం.

Tags:

Advertisement

Latest News

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా
మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం