హయత్ నగర్ లో ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్
By Ravi
On
హయత్ నగర్ లో MBBS సీట్ల పేరుతో మోసం బయటపడింది.
పలు కాలేజీలలో MBBS సీట్లు ఇప్పిస్తానని హయత్ నగర్ కు చెంది చంద్రకాంత్ గౌడ్ (టీంకు భాయ్) మోసానికి పాల్పడ్డాడు. రాజకీయనాయకులు, ప్రముఖులతో పరిచయాలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తానని కరీంనగర్ ఆనంద్ రావు మెడికల్ కాలేజీలో MS(OBG) సీట్లు అంటూ 1 కోటి రూపాయలు వసూలు చేశాడు. కాలేజీ లో సీటు రాకపోవడంతో మోసపోయామని బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో చంద్రకాంత్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Tags:
Latest News
30 Apr 2025 06:46:25
సింహాచలం విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ పడడంతో ఎనిమిది మంది మృతి చెందారు....