హయత్ నగర్ లో ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

By Ravi
On
హయత్ నగర్ లో ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

హయత్ నగర్ లో MBBS సీట్ల పేరుతో  మోసం బయటపడింది. 
పలు కాలేజీలలో  MBBS సీట్లు ఇప్పిస్తానని హయత్ నగర్ కు చెంది చంద్రకాంత్ గౌడ్ (టీంకు భాయ్) మోసానికి పాల్పడ్డాడు. రాజకీయనాయకులు, ప్రముఖులతో పరిచయాలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తానని కరీంనగర్ ఆనంద్ రావు మెడికల్ కాలేజీలో MS(OBG) సీట్లు అంటూ 1 కోటి రూపాయలు వసూలు చేశాడు. కాలేజీ లో సీటు రాకపోవడంతో మోసపోయామని బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో చంద్రకాంత్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి
సింహాచలం విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ పడడంతో ఎనిమిది మంది మృతి చెందారు....
సంధ్యథియేటర్ తొక్కిసలాట ఘటన.. ఆస్పత్రి నుండి శ్రీ తేజ్ డిశ్చార్జ్
హయత్ నగర్ లో ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్
యాదాద్రి కాటపల్లి ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పేలుడు.. నలుగురికి గాయాలు
ఉద్యమకారులపై జులుం  చెలాయిస్తే ఊరుకునేది లేదు..
వరి ధాన్యం రైతుల  అవస్థలు..
జాతీయ పతాకం కోసం ప్రాణాలర్పించిన సామా జగన్‌మోహన్ రెడ్డికి నివాళ్లు..