కోటనందూరు పీహెచ్సీ ని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతా - డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ వెలగా వెంకటకృష్ణారావు 

By Ravi
On
కోటనందూరు పీహెచ్సీ ని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతా  - డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ వెలగా వెంకటకృష్ణారావు 

NV SURYA TUNI TPN

కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా  వెలగా వెంకటకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కృష్ణారావు స్పందిస్తూ పార్టీకి తాను చేసిన సేవలకు గాను లభించిన అరుదైన గౌరవంగా పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్య తనకు పదవి కేటాయించడం పట్ల మీడియాతో ఆనందాన్ని పంచుకున్నారు తెలుగుదేశం పార్టీలో తనకు శాశ్వత సభ్యత్వం ఉన్నట్లు వివరించారు భవిష్యత్ తరాలకు సేవలందించాలన్న దృఢ సంకల్పంతో పార్టీ యువతను ప్రోత్సహించడం ఆనందదాయకమని తెలిపారు తనకు కేటాయించిన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు యనమల రామకృష్ణుడు, దివ్యల సహకారంతో పీహెచ్సీ ని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు పార్టీ విధి విధానాలకు కట్టుబడి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తానని ఆనందం వ్యక్తం చేశారు.

Tags:

Advertisement

Latest News

ఆ యూనివర్సిటీకి ట్రంప్ షాక్..  ఆ యూనివర్సిటీకి ట్రంప్ షాక్.. 
ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ రాక తర్వాత గడ్డు కాలం నడుస్తుంది. ఇప్పటికే ఆయన నిర్ధేశించిన టారీఫ్ లతో సతమతమవుతున్నాయి ప్రపంచ దేశాలు. అయితే ఆయన స్వదేశంలోనూ ట్రంప్...
బిల్ గేట్స్ తో విడాకులపై మెలిందా కామెంట్స్..
ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్..
సీఎం హైజాక్‌ అయ్యారు : తేజస్వి యాదవ్‌
హీరో సైఫ్ అలీఖాన్ కేసులో ఊహించని ట్విస్ట్..
వివాహితులిద్దరి మధ్య శారీరిక సంబంధం నేరం కాదు: హైకోర్టు
ఢిల్లీలో మూడు రోజులు ఉంటే..? : నితిన్ గడ్కరీ