జీవగిరి పుణ్యక్షేత్రయాత్రను దర్శించి తరించండి - ఫాదర్ ఎస్ బాలశౌరి పిలుపు

By Ravi
On
జీవగిరి పుణ్యక్షేత్రయాత్రను దర్శించి తరించండి - ఫాదర్ ఎస్ బాలశౌరి పిలుపు

NV SURYA TUNI TPN APR (2)
కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట సమీపంలోని జీవ గిరి పుణ్యక్షేత్ర పండుగను ఈ నెల 9వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు ఫాదర్ ఎస్ బాలశౌరి వివరించారు పండుగ పోస్టర్ను ఆవిష్కరించి మీడియాకు ప్రదర్శించారు జీవగిరి పుణ్యక్షేత్ర యాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి 15 వేల నుంచి 20 వేల మంది వరకు విశ్వాసులు హాజరవుతారని తెలిపారు హంసవరంలో ప్రారంభమై ఈ యాత్ర టీ గవరపేట   సమీపంలోని జీవగిరి కొండకు చేరుకుంటుందని వివరించారు ఈ ప్రాంతాన్ని సందర్శించుకున్న వారికి అనేక అద్భుతాలు జరిగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ ఆనందం వ్యక్తం చేశారు ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ బ్రదర్ విజయ్ ఇమ్మానుయేలు జీవగిరి క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..