గోడవపడుతున్నాడని భర్తను హత్య చేసిన భార్య..

By Ravi
On
గోడవపడుతున్నాడని భర్తను హత్య చేసిన భార్య..

వనస్థలిపురం లో దారుణం జరిగింది. భర్తను హత్యచేసి ప్రమాదవశాత్తూ  ఇంట్లో పడి చనిపోయాడు అని నమ్మించే యత్నం చేసింది ఓ భార్య. 8సంవత్సరాల క్రితం శిరీషను  కిషన్ నాయక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. నారాయణపురంకు చెందిన కిషన్ నాయక్ కు శిరీషకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనితో భర్త ను వదిలి వనస్థలిపురం హిల్స్ కాలనీ లో ఒంటరిగా ఉంటోంది. పథకం ప్రకారం భర్తను ఇంటికి పిలిచి చున్నీతో ఉరివేసి హత్య చేసింది. కిషన్ నాయక్ కుటుంబ సభ్యుల పిర్యాదుతో హత్య ఉదంతం బయటపడింది.  ఈ కేసులో శిరీషతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య.. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య..
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. యాచారం మండలం చింతపట్ట గ్రామానికి చెందిన అశోక్ (47) అనే...
ఏందీ మామా ఈ పంచాయతీ..?
హత్య చేసి దర్జాగా తిరుగుతున్నాడు.. పోలీసులు దొరకడం లేదంటున్నారు..
ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన..
స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య..
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..
ఈ నిర్ణయాలు తీసుకుంటేనే.. ఆ సమస్యలు దూరం..