స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య..

By Ravi
On
స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య..

రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. బద్వేల్ కి చెందిన సాయి కార్తీక్ అనే యువకుడు దారుణ హత్యకు గురైనాడు. స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డి వద్ద 8 లక్షలు అప్పుగా తీసుకున్న సాయి కార్తీక్ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా  బెదిరింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి రూమ్ లో తాగినమైకంలో స్నేహితుల మధ్య గొడవ తలెత్తడంతో కార్తిక్ ని హత్య చేసి పారిపోయాడు. మృతుడు వరంగల్ కు చెందిన వాడని హత్య చేసిన సిద్దార్థ్ పులివెందులకు చెందిన వాడని పోలీసులు తెలిపారు. మృతిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

జీడిమెట్లలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటన.. మీడియాపై దాడి.. జీడిమెట్లలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటన.. మీడియాపై దాడి..
మేడ్చల్: రామ్ రెడ్డి నగర్ నుండి సుచిత్ర జాతీయ రహదారి ని కలుపుతూ ఫాక్ సాగర్ చెరువు పక్కనుండి వెళ్ళే 100 ఫీట్ల  రోడ్డువిస్తరణ పనులను అలాగే...
నల్గొండ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ మల్లింపు.. కారణం ఇదే..
నగదు కోసం దోపిడీకి యత్నం.. యువకుడి మృతి..
ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తే.. ఇలాగేనా మాట్లాడేది..
కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పై ఉన్న ప్రేమ భారత దేశ త్రివిధ దళాల పై లేదు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్
సీతక్క సహాయం.. మూర్చరోగికి వైద్యం...
అధికవడ్డి ఆశ చూపి.. పంగానామాలు పెట్టిన పెంగున్ సెక్యూరిటీ సంస్థ..