స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరి హత్య..
By Ravi
On
రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. బద్వేల్ కి చెందిన సాయి కార్తీక్ అనే యువకుడు దారుణ హత్యకు గురైనాడు. స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డి వద్ద 8 లక్షలు అప్పుగా తీసుకున్న సాయి కార్తీక్ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి రూమ్ లో తాగినమైకంలో స్నేహితుల మధ్య గొడవ తలెత్తడంతో కార్తిక్ ని హత్య చేసి పారిపోయాడు. మృతుడు వరంగల్ కు చెందిన వాడని హత్య చేసిన సిద్దార్థ్ పులివెందులకు చెందిన వాడని పోలీసులు తెలిపారు. మృతిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
31 May 2025 12:36:23
మేడ్చల్: రామ్ రెడ్డి నగర్ నుండి సుచిత్ర జాతీయ రహదారి ని కలుపుతూ ఫాక్ సాగర్ చెరువు పక్కనుండి వెళ్ళే 100 ఫీట్ల రోడ్డువిస్తరణ పనులను అలాగే...