Category
#rachakondapolice#vanasthalipurampolicestation#
తెలంగాణ  రంగారెడ్డి 

గోడవపడుతున్నాడని భర్తను హత్య చేసిన భార్య..

గోడవపడుతున్నాడని భర్తను హత్య చేసిన భార్య.. వనస్థలిపురం లో దారుణం జరిగింది. భర్తను హత్యచేసి ప్రమాదవశాత్తూ  ఇంట్లో పడి చనిపోయాడు అని నమ్మించే యత్నం చేసింది ఓ భార్య. 8సంవత్సరాల క్రితం శిరీషను  కిషన్ నాయక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. నారాయణపురంకు చెందిన కిషన్ నాయక్ కు శిరీషకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనితో భర్త ను వదిలి వనస్థలిపురం...
Read More...

Advertisement