దశలవారీగా సమస్యల పరిష్కారం.. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

By Ravi
On
దశలవారీగా సమస్యల పరిష్కారం.. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరిలో ఉన్న సమస్యలను దశల వారిగా  పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి నియోజక వర్గంలోని నేరేడ్మెట్, మౌలాలి, గౌతంనగర్ లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా గౌతంనగర్ డివిజన్  కార్పొరేటర్ సునీతరాము యాదవ్, మున్సిపల్  అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ లోని చిన్మయ మార్గ్ లో కొద్దిపాటి వర్షానికె నీరు ఇళ్లలోకి వచ్చి డ్రైనేజ్ సమస్య తలెత్తుతోందని వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ.. అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...
చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ
పోటాపోటీగా ఎక్సైజ్ టీమ్ ల దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం
గ్రామపంచాయతీ ఉద్యోగుల సభకు రావాలని మంత్రికి వినతి
నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్