బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

By Ravi
On
బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతినగర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ డెకరేషన్ గోదాంలో నిల్వ ఉంచిన డెకరేషన్ వస్తువులకు ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి బాచుపల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 2ఫైర్ ఇంజన్స్ తో చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు దేవాదాయ శాఖ కమిషనర్  ఉత్తర్వుల మేరకు  ప్రత్యేక పూజలు...
గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్
హైదరాబాద్ లో బాణసంచా కాల్చడం బ్యాన్
సిసిఐ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి.. ఆందోళన
డ్రగ్స్ కేసులో ప్రముఖ లేడీ డాక్టర్ అరెస్ట్
బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
ఛార్ ధామ్ యాత్ర నిలిపివేత