బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

By Ravi
On
బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతినగర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ డెకరేషన్ గోదాంలో నిల్వ ఉంచిన డెకరేషన్ వస్తువులకు ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి బాచుపల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 2ఫైర్ ఇంజన్స్ తో చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

ఎక్స్ వేదికగా జర్నలిస్టులను అభినందించిన సజ్జనార్ ఎక్స్ వేదికగా జర్నలిస్టులను అభినందించిన సజ్జనార్
దేశ సరిహద్దుల్లో పరిస్థితులను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న మీడియా జర్నలిస్టులకు ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్మకం.. నలుగురు అరెస్టు
అత్తాపూర్ లో ఓ ఇంటిపై దాడి.. అల్ఫాజోలం స్వాధీనం
కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు
జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత
గచ్చిబౌలి స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత
మలక్ పేటలోని మామిడి పండ్ల గోదాములపై దాడి.. ఇద్దరి అరెస్ట్