బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
By Ravi
On
మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతినగర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ డెకరేషన్ గోదాంలో నిల్వ ఉంచిన డెకరేషన్ వస్తువులకు ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి బాచుపల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 2ఫైర్ ఇంజన్స్ తో చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
10 May 2025 19:33:52
దేశ సరిహద్దుల్లో పరిస్థితులను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న మీడియా జర్నలిస్టులకు ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్...