నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్

By Ravi
On
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్

నిజాయితీగా నిలబడి పోగొట్టుకున్న వస్తువును మహిళకు తిరిగి అప్పగించిన  దివ్యాంగుడిని శామీర్ పేట్ సిఐ శ్రీనాథ్ శాలువతో సత్కరించి అభినందించారు. ఈ నెల 5న చీర్యాల గ్రామంలోని ఓ స్విమ్మింగ్ క్లబ్ లో ఈతకు వెళ్లిన గవ్వల మౌనిక అనే మహిళ 3 తులాల పుస్తెల తాడు స్విమ్మింగ్ ఫూల్ లో పడిపోయింది. ఎంత వెతికిన దొరకలేదు. శామీర్ పేట్ మండలం బొమ్మరాశిపేట్ గ్రామానికి చెందిన  రాచకొండా సన్ని కి పుస్తెల తాడు దొరకడంతో తన తండ్రి అయిన రాజుకు ఇచ్చాడు. తండ్రి రాజు దొరికిన మంగళసూత్రాన్ని పోలీసులకు అప్పగించాడు. నిజాయితీగా వ్యవహరించిన దివ్యాంగుడైన రాజును శామీర్ పేట్ సిఐ శ్రీనాథ్, పోలీసు సిబ్బంది శాలువాతో సత్కరించి అభినందించారు.

Tags:

Advertisement

Latest News

హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అంటే ప్రజల ఇల్లు కూల్చేది కాదు.. రక్షించేది. సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో గురువారం...
ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు