కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి

By Ravi
On
కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి

IMG-20250508-WA0035రాజేంద్రనగర్ ఔటర్ రింగ్గురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయిన కారు‌ టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను టయోటో‌‌ కారు ఢీకొట్టింది. గాలిలో ఎగిరిపడిన డ్రైవర్ శివ కేశవ అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.‌  బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పోలీసులు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమన్నారు. హిమాయత్ సాగర్ Exit 17 వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మొత్తం మూడు కార్లు ధ్వంసం అయ్యాయి.

Tags:

Advertisement

Latest News

మిస్ వరల్డ్ 2025  పోటీలకు సర్వం సిద్ధం మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
ఇక హైదరాబాద్ అదిరిపోనుంది.. ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించబోతుంది. ఎక్కడ చూసినా సందడే నెలకొననుంది.. ఎక్కడ చూసినా హంగు ఆర్భాటలతో సందు సందు స్వాగతం పలుకుతున్నాయి. అదే...
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు
కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు