ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో అగ్రస్థానంలో తెలంగాణ పోలీసులు

By Ravi
On
ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో అగ్రస్థానంలో తెలంగాణ పోలీసులు

ఇండియా జస్టిస్ రిపోర్ట్ - 2025 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానం నిలిపినందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్  మరియు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్  బి. శివధర్ రెడ్డిలను  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో  శాంతి భద్రతలను పకడ్బందీగా కాపాడేందుకు  రాష్ట్ర పోలీసులు ప్రదర్శించిన అంకితభావం మరియు వ్యూహాత్మక నాయకత్వానికి ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరియు ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎ. శాంతి కుమారి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా 15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మేడ్చ‌ల్  జిల్లా: కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల‌రామారం విలేజ్‌లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. స‌ర్వే నంబ‌రు 354లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో క‌బ్జాల‌ను...
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా