బోయిన్‌పల్లి బాపూజీ నగర్‌లో అగ్నిప్రమాదం

By Ravi
On
బోయిన్‌పల్లి బాపూజీ నగర్‌లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి బాపూజీ నగర్‌లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. పోచమ్మ గుడి సమీపంలో ఉన్న కట్టెల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, రెండు ఫైర్ టెండర్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణం గాను దీపం నుండి మంటలు అంటుకోవడమేనని కొందరు నివేదించారు.

Advertisement

Latest News

55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్ 55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ అమలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో అత్యవసర సమావేశము నిర్వహించారు. సమావేశము అనంతరము సీపీ సి.వి. ఆనంద్...
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్
నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడులు..4.15కేజీల గంజాయి స్వాధీనం
గంజాయి.. డ్రగ్స్ పై ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి