జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి

By Ravi
On
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి

జవహర్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. మల్కారం డంపింగ్ యార్డ్‌లో ఉన్న పవర్ ప్రాజెక్ట్ – ఫేజ్ 2లో ప్రమాదం జరిగింది. అక్కడ నిర్వహిస్తున్న పనుల సందర్భంగా తెగిపోవడంతో,అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు కిందపడి మృతి చెందారు. మృతులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేష్ సర్కార్ (21), ప్రకాష్ మండల్ (24), అమిత్రాయ్ (20) గా గుర్తించారు. విషయం తెలుసుకుని స్పాట్ కి వచ్చిన పోలీసులు మృతుల బంధువుల నుండి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.IMG-20250507-WA0168

Tags:

Advertisement

Latest News

కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్గురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయిన కారు‌ టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను...
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం