సురారంలో ఫైనాన్సర్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By Ravi
On
సురారంలో ఫైనాన్సర్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మేడ్చల్ జిల్లా సూరారం  పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.  శివాలయనగర్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అప్పు ఇచ్చిన వాళ్ల నుండి వత్తిడి బెదిరింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక 
అప్పు ఇచ్చిన వాళ్ల ఇంటిముందే పెట్రోల్ పోసుకొని శ్రీనివాస్ నిప్పటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన  అతనిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News