మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి

By Ravi
On
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన అదేశాల మేరకు   ఎస్ టి ఎఫ్  టీమ్‌ల దాడులతో ఎక్సైజ్‌శాఖకు మంచి గుర్తింపు వచ్చిందని, డ్రగ్స్‌, గంజాయిని కట్టడి చేయడంలో కీలక భూమిక పోషించడం  జరిగిందని ఎక్సైజ్‌ ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి అన్నారు. IMG-20250428-WA0172సోమవారం 79 మందికి ఎక్సైజ్‌ భవన్‌లోని సమావేశ మందిరంలో   క్యాష్‌ రివార్డులు పంపిణి చేశారు. ఎస్ టి ఎఫ్ ,టీమ్‌లతోపాటు హైదారాబాద్‌,  ఖమ్మం ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్‌   కానిస్టేబుల్‌ను అన్ని స్థాయిలో  క్యాష్‌ అవార్డులను అందించారు. క్యాష్‌ రివార్డులు తీసుకోవడంతో గురుతర బాధ్యత పెరిగిందని భావించి మరింతగా దాడులు పెంచి ఎక్సైజ్‌ శాఖకు మంచి పేరు  తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రణవి, ఖమ్మం, హౖదరాబాద్‌   అసిస్టెంట్‌ కమిషనర్లు జి .గణేష్‌, అనిల్‌ కుమార్‌రెడ్డి   డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్‌లు పాల్గోన్నారు.

Tags:

Advertisement

Latest News

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
గాయత్రీ టవర్స్ వ్యాపారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూకాశ్మీర్రాష్ట్రంలోని పహేల్గామ్ లో పర్యాటకులైన 28 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరులను నిందిస్తూ, భారత్ మాతాకీ జై...
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి