బడంగిపేటలో బీజేపీ నేతల ఆందోళన.. దిష్టిబొమ్మ దగ్ధం
By Ravi
On
మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. బడంగిపేటలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జమ్మూకాశ్మీర్ లో టూరిస్టుల మీద దాడి చేయడం పిరికి పంద చర్య అని బిజెపి ఇంచార్జి అందెల శ్రీరాములు అన్నారు. దాడికి ప్రతిదాడే సరైన సమాధానం అన్నారు. ఖచ్చితంగా ప్రధాని మోడీ ఘటనకు సమాధానం చెబుతారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
Tags:
Latest News
06 May 2025 16:57:15
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లిసీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 15ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా...