బడంగిపేటలో బీజేపీ నేతల ఆందోళన.. దిష్టిబొమ్మ దగ్ధం

By Ravi
On
బడంగిపేటలో బీజేపీ నేతల ఆందోళన.. దిష్టిబొమ్మ దగ్ధం

మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. బడంగిపేటలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జమ్మూకాశ్మీర్ లో టూరిస్టుల మీద దాడి చేయడం పిరికి పంద చర్య అని బిజెపి ఇంచార్జి అందెల శ్రీరాములు అన్నారు.  దాడికి ప్రతిదాడే సరైన సమాధానం అన్నారు. ఖచ్చితంగా ప్రధాని మోడీ ఘటనకు సమాధానం చెబుతారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్ ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లిసీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 15ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా...
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా
అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం
సంధ్య మినీ కన్వెన్షన్ హాల్ ని నేలమట్టం చేసిన హైడ్రా
ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్
వైద్య రంగంలో మిరాకిల్.. అక్కడ రోబోలే డాక్టర్లు..