ఆధిపత్య పోరులో యువకుడు బలి..!

By Ravi
On
ఆధిపత్య పోరులో యువకుడు బలి..!

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆధిపత్య పోరు కోసం జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. సోమవారం తెల్లవారుజామున యువకుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ గొడవలో తీవ్రగాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని వర్ధన్‌గా గుర్తించారు. క్షతగాత్రున్ని స్థానికులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వర్ధన్ మృతిచెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌..! ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌..!
కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం-పెద్దనాపల్లి గ్రామాల మధ్యలో నిర్మించిన అవంతి కంపెనీలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. ఐత.. శనివారం జరిగిన ఈ ఘటన...
కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి..!
ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం..!
రైతు బజార్‌లో దర్శనమిచ్చిన బతుకమ్మ చీరలు..!
పాతబస్తీలో రౌడీషీటర్‌ దారుణ హత్య..!
యూనస్‌కి హసీనా హెచ్చరిక..
మయన్మార్‌లో మరోసారి భూకంపం..