భవనం కింద పడి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వంన్యాయం చేయాలి
By Ravi
On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నిన్న భద్రాచలంలో జరిగిన 6 అంతస్తులభవనం కూలిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు బ్రిడ్జి సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించే బిల్డింగ్ యజమానులను శిక్షించాలని
అలాగే వారికి పర్మిషన్లు ఇస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలనీ స్థానికులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భద్రాచలంలో అనుమతులు లేకుండా అతి పెద్ద భవన నిర్మాణాలు జరుగుతున్నాయని నిన్న జరిగిన లాంటి ప్రమాదం మరోసారి జరగకుండా అనుమతులు లేని బిల్డింగ్లను కూల్చివేయాలని ముఖ్యం వేలమంది భద్రాద్రి రాముడు దర్శనానికై వస్తుంటారని భక్తులకు లాడ్జిల పేర్లతో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని నాణ్యత లోపిస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు
Tags:
Latest News
17 Apr 2025 21:11:26
హైదరాబాద్ TPN :
మనీలాండరింగ్ ఆరోపణలతో హైదరాబాద్లోని సాయిసూర్య డెవలపర్స్ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...