క్రికెట్ స్టేడియంనే వ్యభిచార అడ్డాగా మార్చుకున్న ముఠా గుట్టు రట్టు..
By Ravi
On
మేడ్చల్ జిల్లా: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాడి జరిపారు. టెక్ మహీంద్రా పక్కన గల క్రికెట్ మైదానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో ఇద్దరు సెక్స్ వర్కర్లతో పాటు, ముగ్గురు విటులను అదుపులోనికి మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు వారిని విచారిస్తున్నారు. విటుల్లో ఓ అటవీ శాఖ అధికారి కుమారుడితో పాటు అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే ఒక కానిస్టేబులు సోదరుడు మనోజ్ ఉన్నాడని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
06 Jun 2025 19:22:43
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్లోని పిస్తా హౌస్ హోటల్లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్...