వాస్కోడిగామా రైల్ లో సోదాలు.. భారీగా మద్యం బాటిళ్ల స్వాధీనం..

By Ravi
On
వాస్కోడిగామా రైల్ లో సోదాలు.. భారీగా మద్యం బాటిళ్ల స్వాధీనం..

డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షానవాజ్ ఖాసిం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్టిఎఫ్, డిటిఎఫ్ టీములు వాస్కోడిగామా రైల్లో తనిఖీలు నిర్వహించి 48 మద్యం బాటిల్లను సీజ్ చేశారు. గోవా నుంచి వచ్చే ఈ రైల్లో షాద్నగర్ లో ఎస్ టి ఎఫ్ టీములు రైలు ఎక్కి కాచిగూడ వరకు తనిఖీలు నిర్వహించగా 48 మద్యం బాటిల్లు దొరికినట్లు లభించినట్లు ఎస్టిఎఫ్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఎస్టిఎఫ్బి, సి, డి, సిఐలు బిక్షరెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజుతోపాటు సికింద్రాబాద్ డిటిఎఫ్ సిఐ 35 మంది సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.

Advertisement

Latest News

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారుల దాడులు.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారుల దాడులు..
మేడ్చల్: పట్టణంలోని చికెన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన చికెన్ అమ్ముతున్నారంటూ అందిన ఫిర్యాదులు మేరకు మేడ్చల్ మున్సిపల్...
మద్యం మత్తులో కారు డ్రైవ్.. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మృతి..
పనులన్నీ పక్కన పెట్టి పరుగున వచ్చిన కేటీఆర్..
జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి.. సోషల్ మీడియాలో ఘాటు ప్రశ్నలు
పిస్తా హౌస్ హోటల్‌లో అగ్ని ప్రమాదం..
వాస్కోడిగామా రైల్ లో సోదాలు.. భారీగా మద్యం బాటిళ్ల స్వాధీనం..
బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో పటిష్ట భద్రత: సీపీ సీవీ ఆనంద్