నగదు కోసం దోపిడీకి యత్నం.. యువకుడి మృతి..

By Ravi
On
నగదు కోసం దోపిడీకి యత్నం.. యువకుడి మృతి..

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మాదాపూర్ యశోద హాస్పిటల్ వెనుక తన తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి స్నేహితులతో కలిసి వచ్చిన మణికోండ ప్రాంతానికి చేందిన జయంత్ గౌడ్ (21) స్నేహితులతో మద్యం సేవిస్తుండగా బంగారం,డబ్బుల కోసం ముగ్గురు దుండగులు కత్తులతో బెదిరించారు.  మద్యం మత్తులో వారితో గోడవకు దిగడంతో జయంత్ పై కత్తులతో దుండగులు దాడి చేశారు. దాడిలో జయంత్ మృతి చెందగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

బొల్లారంలో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం.. బొల్లారంలో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం..
సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడ ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్ప బస్తీలో గల హెచ్‌డిఎఫ్‌సి ఏటీఎంలో తెల్లవారుజామున చోరీకి విఫలయత్నం జరిగింది.  మంగళవారం తెల్లవారుజామున గుర్తు...
పెంగ్విన్ కేసును ఈఓడబ్ల్యుకి బదిలీ చేసిన పోలీసులు..
గోపన్నపల్లిలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వేడుకలు.
పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్..
ఆబ్కారీ భవన్ లో అంబరాన్నంటిన తెలంగాణ సంబరాలు..
డిజిపి కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..
బడంగిపేటలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..