నగదు కోసం దోపిడీకి యత్నం.. యువకుడి మృతి..

By Ravi
On
నగదు కోసం దోపిడీకి యత్నం.. యువకుడి మృతి..

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మాదాపూర్ యశోద హాస్పిటల్ వెనుక తన తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి స్నేహితులతో కలిసి వచ్చిన మణికోండ ప్రాంతానికి చేందిన జయంత్ గౌడ్ (21) స్నేహితులతో మద్యం సేవిస్తుండగా బంగారం,డబ్బుల కోసం ముగ్గురు దుండగులు కత్తులతో బెదిరించారు.  మద్యం మత్తులో వారితో గోడవకు దిగడంతో జయంత్ పై కత్తులతో దుండగులు దాడి చేశారు. దాడిలో జయంత్ మృతి చెందగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు.. కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు..
కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా...
బాలపూర్ ఎక్స్ రోడ్.. రెడ్డి సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు..
స్వామివారి సన్నిధిలో..చచ్చేలా కొట్టుకున్నారు..
జులై 11న లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు..
డేట్ ఫిక్స్ అయ్యింది.. సార్ వస్తున్నారు.. గెట్ రెడీ..
ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..