నగదు కోసం దోపిడీకి యత్నం.. యువకుడి మృతి..
By Ravi
On
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మాదాపూర్ యశోద హాస్పిటల్ వెనుక తన తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి స్నేహితులతో కలిసి వచ్చిన మణికోండ ప్రాంతానికి చేందిన జయంత్ గౌడ్ (21) స్నేహితులతో మద్యం సేవిస్తుండగా బంగారం,డబ్బుల కోసం ముగ్గురు దుండగులు కత్తులతో బెదిరించారు. మద్యం మత్తులో వారితో గోడవకు దిగడంతో జయంత్ పై కత్తులతో దుండగులు దాడి చేశారు. దాడిలో జయంత్ మృతి చెందగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
01 Jun 2025 21:37:44
కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా...