ఆబ్కారీ భవన్ లో అంబరాన్నంటిన తెలంగాణ సంబరాలు..
By Ravi
On
తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ భవన్లో సోమవారం తెలంగాణ అవిర్భవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయం ఆవరణలో కమర్షియల్ టాక్స్ కమినర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇంచార్జీ కమిషనర్ కె.హరిత జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జాతీయ పతాకానికి వందనం అనంతరం ఎక్సైజ్ సిబ్బంది అందించిన గౌవర వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, కే.ఏ.బీ. శాస్త్రీ, డిప్యూటి కమిషనర్ పి.దశరథ్, అసిసెంట్ కమిషనర్లు, ఎస్టి ఎఫ్ టీమ్ లీడర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఏఈఎస్లు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Related Posts
Latest News
04 Jun 2025 21:54:12
హైదరాబాద్: కూకట్ పల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరు ఏపీ పోలీసులను అరెస్ట్ చేశారు. తిరుపతిలో టాస్క్...