హైకోర్టులో గాలి అప్పీల్.. రెగ్యులర్ కోర్టులో వింటామన్న ధర్మాసనం

By Ravi
On
హైకోర్టులో గాలి అప్పీల్.. రెగ్యులర్ కోర్టులో వింటామన్న ధర్మాసనం

ఓబులాపురం మైనింగ్ కేసుపై హైకోర్టు లో విచారణ జరిగింది. సీబీఐ కోర్ట్ ఇచ్చిన తీర్పును హైకోర్టులో గాలి జనార్ధన్ తో పాటు మరో ముగ్గురు నిందితులు బెయిల్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ సైతం దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి అప్పీల్ పిటిషన్  విచారించేందుకు  హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మరో నలుగురి అప్పీల్ పిటిషన్లను తోసిపుచ్చింది. వేసవి సెలవుల తర్వాత రెగ్యులర్ కోర్టులోనే వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. చంచల్ గూడ జైల్ లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, అలీఖాన్ ను పిటి వారెంట్ కింద బెంగుళూరు తరలించారు.

Advertisement

Latest News

సీతక్క సహాయం.. మూర్చరోగికి వైద్యం... సీతక్క సహాయం.. మూర్చరోగికి వైద్యం...
పంజాగుట్ట వద్ద శుక్రవారం సాయంత్రం ఒక సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి సీతక్క తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తికి...
అధికవడ్డి ఆశ చూపి.. పంగానామాలు పెట్టిన పెంగున్ సెక్యూరిటీ సంస్థ..
వేర్వేరు ప్రాంతాల్లో ఎక్సైజ్ దాడి.. డ్రగ్స్..గంజాయి స్వాధీనం..
షాద్ నగర్ లో ఎస్ఓటి దాడి.. భారీగా డ్రగ్స్ స్వాధీనం..
భూభారతి చట్టంపై జూన్ 3 నుండి  రెవెన్యూ సదస్సులు..
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన ఎండీ..
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య..