అధికవడ్డి ఆశ చూపి.. పంగానామాలు పెట్టిన పెంగున్ సెక్యూరిటీ సంస్థ..

By Ravi
On
అధికవడ్డి ఆశ చూపి.. పంగానామాలు పెట్టిన పెంగున్ సెక్యూరిటీ సంస్థ..

కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పిఎస్ పరిధిలోని చింతల్ లో భారీమోసం బయట పడింది. వందల సంఖ్యలో బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమగోడు వెళ్లబోసుకున్నారు. ది పెంగున్ అనే  సెక్యూరిటీ పేరిట బాండ్ ల రూపంలో 1500మంది కస్టమర్లను మోసం చేసి బిచాణ ఎత్తేసింది. లక్ష రూపాయల డిపాజిట్ చేస్తే లక్ష లాభం ఇస్తామని చెప్పడంతో అత్యాశకు పోయిన జనం లక్షల్లో డిపాజిట్లు, చిట్స్ వేశారు. అలా 1500మంది కస్టమర్ల వద్ద 150 కోట్లు కొల్లగొట్టి కంపెనీ నిర్వాహకులు పరారయ్యారు. తాము మోస పోయామని గ్రహించిన బాధితులు జీడిమెట్ల పిఎస్ కి క్యూ కట్టారు.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.20250530_204525

Advertisement

Latest News

ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం.. ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
హైదరాబాద్: మూడు దశాబ్దాలు పోలీస్‌ శాఖలో సేవలు, మూడేళ్లు ఎక్సైజ్‌ శాఖలో సేవలు అందించడం చాల అరుదైన విషయమని, మీ సూచనలు, సలహాలు ఎస్ టి ఎఫ్...
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..
అక్షయ విద్య ఫౌండేషన్ ను అభినందించిన డీజీపీ జితేందర్..
దాడులతో దడపుట్టిస్తున్న ఎక్సైజ్ టీమ్స్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.
ఇక తగ్గేదే లే.. జగడమే..
సురారం పిఎస్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు..
తూంకుంటలో హైడ్రా కూల్చివేతలు..